రాష్ట్రంలో బతుకమ్మ, దసరా పండగ సందర్భంగా తమ సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు నగరానికి తిరుగు ప్రయాణాలను మొదలు పెట్టారు. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సరిపడా రైళ్లను ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్�
దసరా పండుగనాడు రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూసినవి మూసినట్టే ఉన్నాయి కానీ అమ్మకాలు మాత్రం రికార్డు నెలకొల్పాయి. ఈసారి దసరా పండుగ, గాంధీ జయంతి ఒకేరోజు రావడంతో రాష్ట్రం ప్రభుత్వం మద్యంపై ఒక్కరోజు నిషేధం అమ�
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం గా నిలిచే దసరా పండుగను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు సంబురంగా జరుపుకొన్నారు. పాలపిట్ట దర్శనం అనంతరం జమ్మి చెట్ల వద్ద పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య శమీ పూజ చేశారు.
దసరా పండుగ సందర్భంగా తుల్జా భవాని అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు వచ్చి ముగ్గురు మృత్యువాత పడిన ఘటన నల్లగొండ జిల్లా చందంపేట మం డలం దేవరచర్ల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ యేడాది రైతులు 43,300 పైగా ఎకరాల్లో పత్తి సాగుచేశారు. మొదట చేన్లు బాగా ఉండడంతో ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుందని మురిసిపోయారు.
నటుడు శివాజీ నటిస్తూ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో ఉత్తర అనే పాత్రలో నటి లయ నటిస్తున్నది.
దసరా రోజున ఏ కార్యం చేపట్టినా.. దిగ్విజయంగా పూర్తవుతుందనే సెంటిమెంట్కు కాంగ్రెస్ సర్కార్ బ్రేక్ చేసింది. పండుగ రోజున సొంతింట్లో అడుగు పెట్టేవారు, డ్రీమ్ హోంకు భూమి పూజ చేసుకునేవారు, చివరకు కొత్తగా �
Vijaya Dashami | శక్తి ప్రాముఖ్యాన్ని తెలిపే పండుగ దసరా. అతివలంతా ముచ్చటగా ఆడే బతుకమ్మ ఉత్సవాలు.. స్త్రీ శక్తి సాధించిన విజయానికి వంతపాడుతాయి. ఈ ఆధ్యాత్మిక శోభకు మూలకారణం జగన్మాత.
దసరా పండుగకు ఊరెళ్లడానికి నగరవాసులు చుక్కలు చూస్తున్నారు. గురువారం దసరా కావడంతో బుధవారం నుంచి అత్యధిక సంఖ్యలో ఊరుబాట పట్టారు. ఓవైపు సరిపడా లేని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు.