సృష్టిలో సమస్తం ఆమెలో అంతర్భాగమే. మహర్షులు బుద్ధి, ప్రాణాలకు చైతన్యం ఎవరిస్తున్నారో ఆ శక్తినే దేవి అన్నాం. ఆమెను ఉపాసించడమే దేవీ ఉపాసన. అలాంటి అమ్మవారి మూలతత్వం సూక్ష్మమని, నిర్గుణ రూపమని కూడా మన పురాణాల�
బతుకమ్మ, దసరా వరుస పర్వదినాల నేపథ్యంలో ప్రయాణికులు ఇక్కట్లు తప్పడం లేదు. హైదరాబాద్ సహా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి నగరాల నుంచి ఊళ్లకు పెద్ద ఎత్తున తరలివెళ్తుంటారు.
Bathukamma | ‘అప్పుడే వచ్చింది ఉయ్యాలో.. బతుకమ్మ పండుగ ఉయ్యాలో’ తెలంగాణ జానపదం పూల పరిమళాలు అద్దుకున్నది. అడవి పూలు అందమైన బతుకమ్మగా ముస్తాబవుతున్నయి. ఏ పల్లెకువోయినా ‘పల్లెల్లో బతుకమ్మ నాగమల్లేలో.. పువ్వయి పూస�
ప్రభుత్వం పాఠశాలలకు ఆదివారం నుంచి దసరా పండుగ సెలవులను ప్రకటించింది. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు శనివారం ఇంటి బాట పట్టారు. పెట్టె సర్దుకొని సొంతూళ్లకు పయణమయ్యారు.
దసరా పండుగ పూట ప్రజలకు ఆర్టీసీ అదనపు చార్జీల పేరిట షాకిచ్చింది. ప్రత్యేక బస్సుల పేరుతో 50శాతం అదనంగా వసూలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బతుకమ్మ, దస రా, దీపావళి పండుగలకు హైదరాబాద్తోపాటు సుదూ ర ప�
దసరా సందర్భంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించారు. దీంతో సొంతూళ్లకు బయల్దేరుతున్న ప్రయాణికులతో బస్టాండ్లలో పండుగ సందడి నెలకొంది. వరంగల్ రీజియన్ పరిధిలోని వరంగల్-1, 2 హనుమకొండ, న�
బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నది. హైదరాబాద్ నుంచి కరీంనగర్కు ఈ నెల 20 నుంచి అక్టోబర్ 1 వరకు 1321 బస్సులను, పండుగలు ముగిసిన తరువాత కరీంనగర్ నుంచి హైదరాబాద్ చ
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం రాష్ట్రవ్యాప్తంగా 7,754 స్పెషల్ బస్సులను నడపడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఈనెల 20నుంచి అక్టోబర్ 2వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు గురువారం ఒ�
దసరా పండుగ ఆబ్కారీ శాఖకు కాసులు కురిపించింది. ఈ ఏడాది మద్యం విక్రయాలు ఘననీయంగా పెరిగాయి. పండుగకు రెండు రోజుల ముం దు నుంచి మందుబాబులు మద్యం షాపుల వద్ద బారులు తీరారు. వైన్స్లు, బార్లు కిటకిటలాడాయి.
దసరా పండుగ వేళ కొండా, రేవూరి వర్గీయుల గొడవతో ధర్మారం సహా గీసుగొండ మండలంలో ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొనడంతో ఆ ప్రాంతం పోలీ సు పహారాలోకి వెళ్లింది. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ఫొటో లేదని ఇర
దొరికిందే సందన్నట్లు ఆర్టీసీ యాజమాన్యం టికెట్ రేట్లు పెంచి ప్రయాణికుల నడ్డి విరుస్తుంది. దసరా పేరుతో స్పెషల్ బస్సులంటూ ప్రయాణికుల నుంచి అధిక రేట్లు వసూలు చేస్తూ ప్రయాణికులను నిలువునా ముంచుతుంది. వివ
ఆర్టీసీ.. ప్రజారవాణా పేరిట సేవ చేస్తున్న సంస్థగా పేరు గడించింది. అలాంటి సంస్థ దసరా సందర్భంగా అదనపు చార్జీలతో పేదల జేబులకు చిల్లులు పెడుతున్నది. ముఖ్యంగా నాగర్కర్నూల్, కొల్లాపూర్ నుంచి హైదరాబాద్ రూట్
దసరా పండుగకు వెళ్లిన నగరవాసులు తిరిగి తమ స్వస్థలాల నుంచి నగరానికి వస్తున్నారు. దీంతో ఆదివారం సాయంత్రం రహదారులు కిక్కిరిసిపోయాయి. సోమవారం నుంచి కార్యాలయాలు తిరిగి ప్రారంభమవుతుండటంతో చాలామంది ఆదివారం త�