Minister Jagadish Reddy | మట్టి గణపతిని పూజిద్దాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ రాబోయే వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.
Brutal murder | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిని కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ విషాదకర సంఘటన చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో చోటుచేసుకుంది.
Minister Koppula | బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన పొన్నం గంగాధర్ గౌడ్ 2023 మ�
MLA Gandra | జిల్లాలో విద్యావ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా ఇప్పటికే డిగ్రీ, పీజీ కళాశాలలను, గురుకులాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
MLA Kishore Kumar | సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రతిపక్ష పార్టీల్లో వణుకు పుట్టిస్తున్నది. ప్రతిపక్షాలు విమర్శించే స్థాయి లేకుండా తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగు తున్నాయని తుంగతుర�
Minister Jagdish Reddy | జిల్లాలోని నాగారం మండలం ఫణిగిరి, అనంతారం గ్రామాలలో వివిధ కారణాలతో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల కుటుంబాలను విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గురువారం పరామర్శించారు.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి జరగని అభివృద్ది, సంక్షేమం.. సీఎం కేసీఆర్ (CM KCR) వచ్చిన తర్వాత జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెంట్, సాగునీరు, త
‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల...’ గోరటి వెంకన్న రాసిన ఈ గీతం ఒకనాటి తెలంగాణ పల్లెల దుస్థితికి అద్దం పట్టింది. వెట్టినీ, బానిసత్వాన్నీ నిలదీసి అందుకు నెత్తురుతో మూల్యం చెల్లించిన తెలంగాణ ఉమ్మ�
సీఎం కేసీఆర్ శనివా రం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం కృష్ణాజలాలను తీసుకె ళ్లి ఆలయాల్లో దేవుళ్ల పాదాలు కడగాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆ జలాల ను చెరువు�
సమైక్య పాలకుల వివక్షతో సాగు, తాగునీటికి అల్లాడిన పాలమూరు గడ్డపై నేడు సీఎం కేసీఆర్ జల సంకల్పంతో నీటిసవ్వడులు వినిపిస్తున్నాయి. తెలంగాణ సర్కారు చేపట్టిన సమ్మిళిత చర్యల ఫలితంగా పాలమూరులో కరువు ఛాయలు కను�
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో వైద్యం దయనీయం. అక్కడోటి ఇక్కడోటి అన్నట్టుగా దవాఖానలు. ఏ చిన్న సమస్య వచ్చినా కనిపించేది హైదరాబాదే. పట్నం తీసుకొచ్చేసరికే గాల్లో కలిసిపోయే ప్రాణాలు.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు జి�
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి తొమ్మిది మెడికల్ కాలేజీలు.. ప్రారంభం కానున్నాయి. వెరసి తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఒక ప్రభుత్వ వైద్యుడిగా ఉద్విగ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మూడు రో జులు భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతాయని పేర్కొన్నది. తూర్పు, ఉత్తర తెలంగ�
Minister Niranjan Reddy | రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాసంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ తెలిపారు.