Nizamabad | జిల్లా కేంద్రానికి శివారు ప్రాంతంలో గల మాధవనగర్ వద్ద తాత్కాలిక రోడ్డు వరద నీటికి కొట్టుకుపోయింది. మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో తార్ రోడ్డుకు బదులుగా తాత్కాలిక రోడ్డు ద్వారా హైదరాబాద్
Mahabubnagar | వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం హైదరాబాద్లో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసి వినపతి పత్రం అందజేశారు. నియోజకవర్గ
వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు (Seasonal disease) వ్యాపిస్తాయని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా గ్రామ పంచాయతీ కార్మికులు (Gramapanchayathi worker) వెంటనే సమ్మె వీడి విధుల్లో చేరాలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు.
KCR Kaanuka Scheme | మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్లు అందజేసేందుకు ప్రభుత్వం తెచ్చిన కేసీఆర్ కానుక పథకం దరఖాస్తులకు గురువారంతో గడువు ముగియనున్నది. అత్యంత నిరుపేదలైన మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభ
TSRTC | టీఎస్ఆర్టీసీ మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. బస్సుల్లో కండక్టర్లు, ప్రయాణికులు ఎదుర్కొనే నగదు కష్టాలకు చెక్ పెట్టే దిశగా క్యూఆర్ కోడ్ స్కాన్ సిస్టం తీసుకురానున్నది.
KIMS | హృద్రోగుల్లో రక్తప్రసరణను మెరుగుపరిచేందుకు గుండెలోని రక్తనాళాల్లో స్టంట్లు వేయడం సాధారణంగా జరిగేదే. కానీ, హైదరాబాద్లోని కిమ్స్ దవాఖాన వైద్యులు ఏకంగా ఓ మహిళ వెన్నెముకలోని ఎముకకే స్టంట్ వేసి తమ ప్
Telangana | నెమ్మదిగా నడవడంలో నత్తకు మరే ప్రాణీ సాటిరాదంటారు. కానీ, జాతీయ రహదారుల శాఖ పనితీరును చూసి ఇప్పుడు నత్త సైతం సిగ్గు పడుతున్నది. తెలంగాణలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ (ఎంవోఆర్టీఏహెచ్) ఆధ
Telangana | పొలానికి మూడు గంటల కరెంటు సాలదు. 24 గంటలిస్తేనే సరిపోతలేదు. కాంగ్రెసోళ్లు అట్లనే అంటరు. కేసీఆర్ సారు కరెంటె మంచిగనే ఇస్తున్నడు అని మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని దాచక్పల్లికి చెందిన పలువురు �
Pranahita | ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతున్నది. ఎగువన కురిసిన వర్షాలతో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. సోమవారం సాయంత్రానికి 1.18 లక్షల క్యూసెక్కులకు వరద పోటెత్తగా మంగళవారం సాయంత్రానికి 2.34 లక్షల క్యూసెక్కులకు ప�
Heavy Rains | రాష్ట్రంలో రాగల ఐదురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో భా�
CM KCR | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మరోసారి మహారాష్ట్రలో పర్యటించనున్నారు. వచ్చే నెల 1వ తేదీన మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా వాటేగావ్ తాలూకా కేంద్రంలో తుకారం భావురావ్ సాఠే (అన్నాభావు సాఠే) జయంతి వేడుకల�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండో రోజూ మంగళవారం రైతు సభలు విజయవంతంగా కొనసాగాయి. ఎవుసానికి మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రైతాంగం ఆగ్రహించింది.