CM KCR | కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు కాదు.. డిపాజిట్లు కూడా రావొద్దని ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ధరణి పోర్టల్, రైతుబంధు, 24 గంటల కరెంట్ తీసేస్తే.. రైతులు ఆగమైతపోతారని, రైతులు ఆ�
CM KCR | మీ ఓటు తలరాత మారుస్తుంది.. ఐదేండ్ల భవిష్యత్ను కూడా నిర్ణయిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కాబట్టి ఆషామాషీగా, అలవోకగా, డబ్బులు ఇచ్చారని ఓటు వేయొద్దు.. ఆలోచించి ఓటు వేయాలని కేస
Artificial Intelligence | ఎన్నికల ప్రచారంలో జరిగే ఎలాంటి కార్యక్రమంలోనైనా పాల్గొనే సాధారణ ప్రజల ముఖ కవళికల ఆధారంగా వారి మూడ్ను అంచనా వేసేందుకు టెక్ నిపుణులు సరికొత్త టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. ఐఐటీ హైదరాబాద్
Telangana | తెలంగాణలో రూ.3,000 కోట్ల పెట్టుబడితో 50వేల ఉద్యోగాలు సృష్టించాలనే సంకల్పంతో కిటెక్స్ సంస్థ రెండు టెక్స్టైల్ పరిశ్రమలను నెలకొల్పుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పారిశ్రామికరంగం, ప్రభుత్వ విధానాలు, ఇ
Maharashtra BRS | తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ తొలుత స్థానిక సంస్థల ఎన్నికలతోనే విజయయాత్ర ప్రారంభించింది. పార్టీగా ఆవిర్భవించిన అనతికాలంలోనే సంచలన విజయాలను నమోదుచేసిన బీఆర్ఎస్.. అలు
Governor | గవర్నర్కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు తరుచూ సుప్రీంకోర్టు దాకా ఎందుకు రావాల్సి వస్తున్నది? గవర్నర్ ఆ బిల్లులను ఆమోదించాలి కదా! ప్రభుత్వాలు కోర్టును ఆశ్రయించిన తర్వాతే గవర్నర్ చర్యలకు ఉపక్�
బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తేనే రాష్ట్రంలో మరిన్ని పథకాలు అమలవుతాయని పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయితేనే ప్రస్తుత సంక
తెలంగాణ ఏర్పాటుకు సర్వశక్తులు ఒడ్డిన పక్షాలు తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా తమ ప్రయత్నాలను మానలేదు. ఈసారి బాబుతో పాటు షర్మిల, కర్ణాటక నుంచి డీకే శివకుమార్ తెలంగాణలో పెత్తనం కోసం తెరవెనుక ప్రయత్నాలు సాగిస�
మూలధన వ్యయంలో, సంపద సృష్టిలో తెలంగాణ దేశానికే ఆ దర్శంగా నిలుస్తున్నది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచే మూలధన వ్యయంపై సీఎం కేసీఆర్ శ్రద్ధ పెట్టారు. ఫలితంగా అనతికాలంలోనే తిరుగులేని ఆర్థిక శక్తి గా ఎదిగింది.
తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలుపొంది కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. సోమవారం రామాయంపేటకు వచ్చిన సందర్భంగా కాసాని జ్
TS Weather | ఉత్తర తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారిందని, దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల వైపు గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే ఐదు రోజులు �
CM KCR | కాంగ్రెస్ రాజ్యంలో కాలని మోటర్.. ఎండని పొలం లేకపోతుండెనని.. మళ్లీ అదే రాజ్యం కావాల్నా అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నారాయణపేటలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని, మాట్ల�
Nagarkurnool | బట్టలు ఉతకడానికి చెరువుకు వెళ్లిన తల్లీకూతుళ్లు మృతి చెందారు. ఈ ఘటన నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనోలు గ్రామంలో చోటు చేసుకుంది.
కాంగ్రెస్ పార్టీ చిల్లర మాటలకు లొంగిపోతే ఆగమైపోతామని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఎన్నికలు రాగానే ఆగం కావొద్దని, ప్రజలు ఒక్కసారి ఆలోచించారని చెప్పారు.