CM KCR | ఎవరి కోసం పాలమూరు బీజేపీ నేతలు మౌనం వహిస్తున్నారో నిలదీయాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సింగోటం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘
Palamuru Rangareddy Project | పాలమూరు గడ్డపై అపూర్వ జలదృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నీటి ఎత్తిపోతలను సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించారు.
AIMIM MP, Asaduddin Owaisi: తెలంగాణ రాష్ట్రంలో మతఘర్షణలు లేవని, ఈ రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా సాగుతోందని, దేశంలోనే హయ్యెస్ట్ జీడీపీ తెలంగాణలో ఉన్నట్లు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.
Telangana | జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటులో భాగంగా చివరి దశ 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ శనివారం ఉత్వర్వులు జారీ చేసింది.
Minister KTR | టీ హబ్లో మహారాష్ట్ర క్రెడాయి ప్రతినిధుల బృందంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ ప్రగతిపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత పదేండ్ల
Satyavathi Rathod | భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రిని మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ను మంత్రి పరిశీలించారు.
NAI Raids: తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. సుమారు 30 చోట్ల ఇవాళ తనిఖీలు జరుగుతున్నాయి. ఐఎస్ఐఎస్ రిక్రూట్మెంట్తో లింకున్న కేసులో ఈ సోదాలు చేపడుతున్నారు.
రాష్ట్ర ఇంజినీరింగ్ చరిత్రలోనే మరో అపూర్వ ఘట్టానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దశాబ్దాలుగా సాగునీటి కోసం కలలుగంటున్న పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేయబోతున్నా
కాలగమనంలో ఎప్పుడోగానీ అద్భుతాలు చోటు చేసుకోవు. దశాబ్దాలు గడిస్తే గానీ అచ్చెరువొందే సందర్భాలు తారసపడవు. అలా సాక్షాత్కరించిన నిఖార్సైన నిజాలకే చరిత్ర తన పుటల్లో చోటిస్తుంది. ఈ చారిత్రక సత్యం తెలంగాణ పుర�
జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వైద్య కళాశాలల ప్రారంభోత్సవాలు శుక్రవారం అంబరాన్నంటాయి. రాష్ట్రంలో తొమ్మిది చోట్ల ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులను సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో ప్రారంభించగ
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసే పెద్ద సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ �
రాష్ట్రంలో 9 మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం పండుగ వాతావరణంలో సాగింది. కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల్లోని న