కింది ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు ములుగు నర్సయ్య. ఈయనది సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం తపాసుపల్లి. నర్సయ్యకు, ఉమ్మడి కుటుంబీకులు ముగ్గురితో రోడ్డు పక్కన 24 ఎకరాల భూమి ఉండేది. అంతా కలిపి వ్యవసాయం చేస�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికమంది తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, వీరిలో అత్యధికులు మహళలే ఉండటం విశేషం. ఈసీ జాబితా ప్రకా�
CM KCR | మహాభారతంలో ఉద్యోగ పర్వానికి, ఎన్నికల రాజకీయాలకు ఎన్నో పోలికలు. తెలంగాణ గడ్డ నేడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంగా మారింది. వాసుదేవ కృష్ణుడు సారథిగా పాండవ పక్షం ఒక పక్క.. దుర్యోధన, దుశ్శాసనాదులను తలపించే
ప్రాచీన కవుల అక్షర సేద్యానికి సాహిత్యమే అసలు సాక్ష్యం. అది భావి తరాలకు చేరాలి. అస్తిత్వం అర్థం కావాలి. కానీ సమైక్య పాలనలో అది జరగలే. స్వరాష్ట్రం సిద్ధించాక ఆ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం భుజాన వేసుకున్నది.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇది చీకటి రోజు.. వేలమంది ఆత్మబలిదానాలను దారుణంగా అవమానించిన రోజు.. అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్న దుర్దినం. మూడు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆశ, శ్వాస, ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ తీవ్ర�
‘ఓటరు దేవుడు గారు! మీరు ఇలా రాజకీయ నాయకుడిగా డొంక తిరుగుడుగా మాట్లాడకండి. సూటిగా చెప్పండి. అందరి కోరికలు తీరిస్తే అందరు ఎలా గెలుస్తారు. ఎంత మంది పోటీ పడ్డా ఒకరే కదా గెలిచేది?’
తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ శౌర్య ఐటీఎఫ్ వరల్డ్ జూనియర్ టోర్నమెంట్లో రన్నరప్గా నిలిచాడు. ఆఫ్రికా వేదికగా జరిగిన టోర్నీలో అండర్-18 విభాగంలో బరిలోకి దిగిన పదిహేనేండ్ల శౌర్య నిలకడైన ప్రదర్శనతో ఆక�
తెలంగాణలో బీసీ బిడ్డలపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధి ఏ ఒక్క నాయకుడికైనా ఉందా? అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. తెలంగాణలో బీసీలను ఉద్ధరిస్తామని చెప్�
ఈ నెల 14 నుంచి ప్రారంభంకానున్న కార్తీకమాసంలో తెలంగాణ, ఏపీలోని ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్టు టీఎస్ఆర్టీసీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణలోని పంచశైవ క్షేత్రాలైన వ�
CM KCR | దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభాకాంక్షలు చెప్పారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా పండుగను జరుపుకుంటామన్నారు. చీకటిని పారద్రోలే వెలుగుల పం
తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్ను ఖతం చేసేందుకు ఢిల్లీ నుంచి లైన్కట్టి దాడి చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రగతికాముక రాష్ట్రంగా ముందుక
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టుగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ తీరు. తన చరిత్రను మొత్తం కులాల కుంపట్లు, మత ఘర్షణలు, అల్లర్లతో నింపేసుకొన్న ఆ పార్టీ, ఇప్పుడు మరో అడుగు ముం దుకేసి ఏకంగా బీసీ కులాలు, మైనార్టీల మధ్�
Godavari - Kaveri | నదుల అనుసంధానంపై హైదరాబాద్లో టాస్క్ఫోర్స్ సమావేశమైంది. ఈ భేటీలో తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు. భేటీలో కెన్-బెత్వా ప్రాజెక్టు, పర్బతి -కలిసింద్-చంబల్