National Unity Day | రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైఖ్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఆవరణలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సిద్దిపే�
Minister Errabelli | దేశ చరిత్రలో 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 75 సంవత్సరాల క్రితం ఇదే రోజునే మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది
Minister Gangula | ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో సుదీర్ఘమైన మలిదశ పోరాటం జరిపి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. పోరాడి సాధించిన తెలంగాణను సీఎం కేసీఆర్ దేశంలోనే అన్ని రంగాల్లో నంబర్వన్ రాష్ట్రంగా నిలుపడ
హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాలు జరుగుతున్న వేళ ఆ పార్టీ తీరుపై వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ (Congress) పాలిత రాష్ట్రాల్లో ఉన్న స్కీములు, తెలంగాణలో (Telangana) బీఆర్ఎస్ (B
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రా జెక్టు వెట్న్త్రో తన జన్మ ధన్యమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆనందం వ్యక్తం చేశారు. 2014లో పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజు తన మనసు ఎం త ఉప్పొంగిందో..
తెలంగాణ అభివృద్ధికి కొత్త అధ్యాయం లిఖించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నదంటూ సీడబ్ల్యూసీ సమావేశంలో ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణవాదులు ఎద్దేవా చేస్తున్నారు.
సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విమోచన దినంగా జరుపుకోవాలని సంఘ్ పరివారం చాలా ఏండ్లుగా గోల చేస్తున్నది. అదే నైజమైతే సైనిక చర్య అనంతరం నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను భారత ప్రభుత్వమే రాజ్ ప్రముఖ్గా ఎందుకు �
రెండో విడత డబుల్ బెడ్ రూం ఇండ్ల గృహప్రవేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న నగరంలోని 9 ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ జరుగనున్నది. పూర్తి పారదర్శకంగా ర్యాండమైజేషన్ పద్ధతిలో మొత్తం 13, 200 మందిని లబ
తెలంగాణలో ఓలా, ఉబర్, ర్యాపిడోలను నిషేధించి ప్రభుత్వమే ఒక యాప్ను తీసుకురావాలని మోటర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు శనివారం ఖైరతాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంలో జాయింట్ �
వైద్య విద్య చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారు సీఎం కేసీఆర్. స్వరాష్ట్రం రాకముందు రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఐదు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండేవి. వీటి పరిధిలో 850 మెడిసిన్ సీట్లు మాత్రమే అందుబాట
Telangana | బిజినేపల్లి: కడుపున పుట్టిన పిల్లలపైనే కర్కషత్వం చూపించింది ఓ మాతృమూర్తి. నవమాసాలు మోసి కన్నానన్న పేగుబంధాన్ని కూడా మరిచి పిల్లల ఉసురు తీసుకుంది. నలుగురు పిల్లలను కాల్వలోకి విసిరేసి హతమార్చింది. ఈ �
Minister Errabelli Dayakar Rao | తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయని హామీలను ఇక్కడ ఇస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అక్కడ లేనిది ఇక్కడ ఇస్తామంటే నమ్మాలా? అని ప్రశ్నించారు. ఆ పార్టీని నమ్ముకుంటే నట�