Minister Jagdish Reddy | రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జన్మదినం నేడు. 58 వసంతాలు పూర్తి చేసుకుని 59వ పడిలోకి అడుగిడారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి జగదీశ్రెడ్డి సీఎం కేసీఆర్�
MLA Shankar Naik | తెలంగాణ ప్రభుత్వం ఒడిలో రైతులు ప్రశాంతంగా ఉన్నారని, అది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేక పోతున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మండిపడ్డారు. రైతులకు ఉచిత కరెంటు పై అనుచిత వ్యాఖ్యలు �
Minister IK Reddy | నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామ పరిసర ప్రాంతంలో జనావాసాల్లో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును విరమించుకోవాలని, జనావాసాలకు దూరంగా పరిశ్రమను నెలకొల్పితే మాకు ఎలాంటి అభ్యం
GreenIndia Challenge | విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తన పుట్టినరోజును పురస్కరించుకొని గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు.. బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్
Singuru project | సింగూరు ప్రాజెక్టుకి స్వల్పంగా వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 TMC లు కాగా, ప్రస్తుత నీటిమట్టం- 18.359 TMC లుగా ఉంది. ఇన్ ఫ్లో- 1050 క్యూ సెక్కులు, ఔట్ ఫ్లో- 320 క్యూసెక్కులు ఉందని అధి�
Ponguleti | మాట మాట్లాడితే తనకే మస్తు ఆస్తులున్నయ్.. ప్రజల కోసం ఏమైనా చేస్తా.. ఎంతైనా ఖర్చు పెడతానంటూ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీరాలు పలుకుతుంటారు. కానీ, ఆయన కుటుంబం మాత్రం ప్రజల ఆస్తిని అక్రమంగ
Revanth Reddy | పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మరోసారి సోయి లేకుండా మాట్లాడారు. సోమవారం గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘రాజీవ్గాంధీ సతీమణి ఇందిరాగాంధీ’ అంటూ వ్యాఖ్యానించి ఆ తరువాత
Heavy Rains | రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలిక పాటి నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన గాలుల ఆవర్తనం ప్రభావంతో ప�
SRSP | లక్ష్మి బరాజ్ నుంచి ఎస్సారెస్పీకి కాళేశ్వరం జలాల తరలింపును అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. సరిపడా వానలు కురవని నేపథ్యం లో ఎస్సారెస్పీ ఆయకట్టు కింద సాగుకు ఇబ్బంది లేకుండా కాళేశ్వరం ద్వారా ప్రాజ�
KCR | ‘తెలంగాణ సీఎం కేసీఆర్ నిజమైన రైతు నాయకుడు. దేశంలో రైతుల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం ఇంత గొప్పగా ఆలోచన చేసిన నాయకుడిని నేనిప్పటివరకు చూడలేదు. అందుకు తెలంగాణ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిలువెత్తు
Revanth Reddy | రైతుల ఉచిత కరెంటుపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన రేవంత్ జిత్తులమారి వేషాలు వేస్తున్నారంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు 24 గంటల కరెంట్ అక్కర్లేదు, 3 గంటలు చాలు అంటూ చేసిన వ్యాఖ్యలపై
Telangana | సమైక్యపాలనలో ‘కరెంట్' అంటేనే ఓ నరకం. ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఎప్పుడు పోతుందో తెలియదు. నాటి పాలకులు కరెంట్ విషయంలో పగబట్టినట్టే వ్యవహరించడంతో బోరుబావుల మీదే వ్యవసాయం చేసే తెలంగాణ రైతాంగం దుక్కుల
Revanth Reddy | ఓ చేతిలో దుడ్డుకర్రను పట్టుకుని ఆగ్రహంగా కనిపిస్తున్న ఈమె నక్క దేవమ్మ. మహబూబ్నగర్ జిల్లా ఓబులాయిపల్లికి చెందిన రైతు. కేసీఆర్ ఉచిత కరెంటు ఇస్తుంటే.. రెండెకరాల పొలంలో మూడు పంటలు సాగు చేసుకుంటున్న
Telangana | ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అద్భుత ఫలితాలను అందిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గినట్టు తాజాగా విడుదల చేసిన మల్టీ డైమెన్షన్ పావర