Congress | రాష్ట్ర కాంగ్రెస్ నేతల ఇజ్జత్ పోయింది. వీరికి అధిష్ఠానం వద్ద వీసమెత్తు విలువలేదని తేలిపోయింది. పార్టీ ఎంతో కీలకంగా భావించే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో రాష్ట్రం నుంచి ఒక్క నేతకు కూడ�
CM KCR Public Meeting | ధరణివల్లనే రాష్ట్రంలో రైతులకు కష్టాలు తీరాయని సీఎం కేసీఆర్ చెప్పారు. పైరవీకారుల రాజ్యం పోవటంతో నిమిషాల మీద రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు అవుతున్నాయని చెప్పా రు. సూర్యాపేటలో ఆదివారం నిర్వహించ�
Dalit Bandhu | నిన్నమొన్నటి వరకు వారంతా వ్యవసాయ కూలీలు.. నిరుద్యోగులు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన జీవులు. అలాంటి బడుగు జీవులకు దళితబంధు పథకం ఊతమిచ్చింది. ఆర్థిక స్వావలంబన సాధించేందుకు చేయూతనిచ్చింది.
CM KCR | ఉమ్మడి రాష్ట్రంలో దేశంలో ఎక్కడాలేని విధంగా పారిశ్రామికవేత్తలు సైతం కరెంటు కోసం రోడ్ల మీదికి వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి.. నేడు స్వరాష్ట్రంలో కనీసం విద్యుత్తు కోతలు ఏ ప్రాంతానికి వెళ్లినా కనిపించవ
Telangana | ‘పదేండ్ల కింద ఉన్న తెలంగాణకు నేటి తెలంగాణకు చాలా తేడా ఉన్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లలోనే తెలంగాణ.. దేశం ఆశ్చర్యపోయేలా ప్రగతి పరుగులు పెడుతున్నది. సమైక్యపాలనలో పవర్ హాలిడేలతో నిర్వీ�
Telangana | నాడు పవర్ హాలిడేలతో వారానికి రెండు రోజులే పరిశ్రమలు నడిస్తే.. నేడు 24 గంటల విద్యుత్తుతో రోజుకు మూడు షిప్టుల్లో పనులు నడుస్తున్నాయని సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి చం�
గత పాలకుల హయాంలో అడుగడుగునా కరెంటు కోతలతో అన్ని వర్గాల ప్రజలు పడిన బాధలు వర్ణణాతీతం. చాలామంది చిరు వ్యాపారులు నష్టాలపాలై వ్యాపారాలను సైతం మూసుకున్న పరిస్థితులు.. కానీ కేసీఆర్ అధికారం చేపట్టిన అనంతరం కర
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుకు మరో అంతర్జాతీయ కార్యక్రమానికి ఆహ్వానం అందించింది. ఈ ఏడాది అక్టోబర్ 24న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో జరగనున్న ప్రతిష్ఠాత్మక ‘టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్�
హజ్ యాత్రలో యాత్రికులకు అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందించిన మాక్ ఏవియేషన్ అకాడమీ సిబ్బందికి హజ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీం ఆదివారం ప్రశంసా పత్రాలు అందజేశారు.
కంటోన్మెంట్, ఆగస్టు 20: అమెరికన్ ఫ్లాగ్ ఫుట్బాల్ నేషనల్స్-2023 పోటీల్లో తెలంగాణ జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. హైదరాబాద్లోని జింఖానా గ్రౌండ్స్లో ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో తెలంగాణ 16-8తో కేరళా�
Brahmana Sadanam | హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో నిర్మించిన బ్రాహ్మణ సదనంలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అవకాశం కల్పిస్తున్నదని పరిషత్తు ఛైర్మన్ డా. రమణాచారి తెలిప�
Vote | హైదరాబాద్ : ఓటరు జాబితాలో మీ పేరుందా? లేకపోతే వెంటనే మీ పేరు నమోదు చేయించుకోండి. దీనికోసం ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటు హక్కులేని వాళ్లు, ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్న�
CM KCR Public Meeting | అభివృద్ధిపై తాము చెప్పేటివి కట్టుకథలు, పిట్టకథలు కావని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా గెలవబోతుందని.. అందులో ఎలాంటి డౌట్ లేదని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కథ
CM KCR Public Meeting | ధరణి అంటే భూములపై రైతులకు అధికారం అప్పగించడమే అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇవాళ రైతు భూమిని మార్చాలంటే ముఖ్యమంత్రికి కూడా ఆ అధికారం లేదని.. ఆ పవర్ ఒక్క మీ బొటనవేలుకే ఉందని స్పష్టం చేశారు. ఈ అధికార�