Minister Srinivas goud | కొత్వాల్ రాజ బహదూర్ వెంకట రామారెడ్డి గొప్ప పరిపాలనాధక్షుడు. నిజాం కాలంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా పని చేసి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వ�
ప్రయాణికులకు ముఖ్యగమనిక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడిచే 52 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. ఈ సర్వీసులను మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకు నిలిపివేస్తున్నట్లు (Trains cancelled) తెలిపింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల (పీఆర్ఎల్ఐ) ప్రాజెక్టు డ్రైరన్ను నిర్వహించేందుకు సన్నద్ధమైనట్లు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి స్మితాసబర్వాల్ తెలిపారు. కొల్లాపూర్ మండలంలోని పీఆర్ఎల్ఐ ప�
ఏదైనా కార్యం తలపెట్టే ముందు శుభముహూర్తం చూసుకొని ప్రారంభించడం ముఖ్యమంత్రి కేసీఆర్కు అలవాటు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలలో కూడా ఆయన యథావిధిగా ఆ సంప్రదాయాన్ని పాటించారు. శ్రావణ సోమవారం మధ
Minister Srinivas Goud | దేశంలో ఎక్కడా లేని విధంగా.. సిండికేట్లకు తావులేకుండా, పూర్తి పారదర్శకతతో తెలంగాణలో మద్యం దుకాణాలను కేటాయించామని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సిండికేట్లు
కష్టజీవుల వెతలకు ప్రతిబంబం లాంటివాడు కవి అయితే, సమస్త రంగాల ప్రజల జీవనరీతులకు ప్రతీక లాంటి వాడు జర్నలిస్టు. జర్నలిస్టులది ప్రతిపక్ష పాత్ర. నిజాయితీ, నిర్భీతి జర్నలిస్టులకు కవచకుండలాల వంటివి.
రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అంశాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం చర్చించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నార
వ్యవసాయ రంగంలో తెలంగాణ అనతి కాలంలోనే విప్లవాత్మక పురోగతి సాధించిందని అమెరికా వ్యవసాయ నిపుణుడు డాక్టర్ ధ్రువ్ సూద్ కొనియాడారు. గత పదేండ్ల నుంచి తెలంగాణ దేశంలోనే అత్యధిక వ్యవసాయ దిగుబడులు సాధించడంతో�
రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం తెలంగాణ ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది. ఓటర్ల పరిశీలన కోసం ఉంచిన ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3.06 కోట్ల మంది ఉన్నారు.
CM KCR | ఇవాళ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థులను స్వీకరించి.. నిండు మనసుతో దీవించాలని తెలంగాణ ప్రజలందరిని కోరుతున్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల అనంతర
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సోమవారం 115 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. కేవలం నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించలేదు. ఆ నాలుగు స్థ�
Leopard | పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామంలో చిరుతపులి కలకలం సృష్టించింది. లేగదూడను ఎత్తుకెళ్లి చంపి తిన్నది. స్థానికులు, ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు అ
BRS | జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కొనసాగుతున్న బడే నాగజ్యోతిని రాబోయే ఎన్నికలలో ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి