Minister Niranjan Reddy | ప్రజాసేవను తపస్సులా స్వీకరించాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన పథకాలపై ప్రతిపక్షాలవి కేవలం అపోహలు. అపోహలను పటాపంచలు చేస్తూ అభివృద్ధిని సాధించామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్�
MLA Anjaiah yadav | తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ ఫథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్షగా నిలుస్తున్నయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్(MLA Anjaiah yadav) అన్నారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలంలోని కంసాన్పల్�
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తెలంగాణ (Telangana) అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఖచ్చితంగా 100 సీట్లు గెలవడం ఖాయమని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ (BRS NRI Kuwait) అధ్యక్షురాలు అభి
Lakshmi Barrage | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని లక్ష్మీ బరాజ్ (మేడిగడ్డ) వద్ద పేలుడు శబ్దం వినిపించింది. అది జరిగిన కొంచం సేపటికే బరాజ్లోని ఒక పిల్లర్ కొంచం కుంగినట
CM KCR | తెలంగాణ పూలపండుగ బతుకమ్మ ముగింపు చివరి రోజు ‘సద్దుల బతుకమ్మ’ను పురసరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
నీలాకాశాన్ని సిబ్బిగా మలిచి సింగిడిని పూల వరుసలుగా పేర్చి ప్రకృతినే దేవతగా పూజించే పండుగ బతుకమ్మ. ప్రపంచంలోనే అరుదైన రంగురంగుల పూలపండుగ. బతుకమ్మ అంటే బతుకుదెరువును మెరుగుపరిచే అమ్మ అని. ప్రకృతి నుంచి స�
సద్దితిన్న రేవు ను మరవద్దన్న చందాన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన గుమ్మడవెళ్లి రాజకుమారి తాను కుట్టుమెషిన్పై ఆర్జించిన డబ్బును మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నామినేషన్ ఖర్చులకు అందజ
పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పూటకో సీఎం అభ్యర్థి రాజ్యమేలుతాడని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తెలిపారు. మండలంలోని ఊటకుంటతండా, బొమ్మన్పాడ్, అప్పి�
Election Code | అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ
క్రమంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి
చేయకుండా అడ్డుకట్ట విస్తృత తనిఖీలు చ�
KTR | కాంగ్రెస్ అసమర్థత వల్లే కర్ణాటకలో కరెంట్ కష్టాలు ఏర్పడ్డాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తగినంత విద్యుత్ సరఫరా చేయడంలో విఫలమైనందు�
సమాజ శ్రేయస్సే ఊపిరిగా ప్రజల కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులకు డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar) ఘనంగా నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు.
దేశంలో స్టార్టప్ క్యాపిటల్గా హైదరాబాద్ అవతరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం స్టార్టప్లను ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందు కోసం టీ-హబ్ను ఏర్పాటు చేసింది.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువత ఓట్లే కీలకం కానున్నాయి. అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించేలా వారి ఓట్లు ఉన్నాయి. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మంది 9,45,094 ఓటర్లు ఉండగా అందులో 18 నుంచి