Telangana | రాష్ట్రంలో గజగజ మొదలైంది. చలి వణికిస్తోంది. నాలుగైదు రోజుల క్రితం వరకు పగలు, రాత్రి సమయాల్లో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టడంతో తెలంగాణ వైపు
CM KCR | విజయదశమి వేడుకలు సోమవారం ప్రగతి భవన్లో ఘనంగా జరిగాయి. దసరా పండుగను పురస్కరించుకుని తొలుత ప్రగతి భవన్లోని నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా వేదపండితుల మంత్రోచ్ఛరణ�
KTR | తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
Errabelli Dayaker Rao | రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ సందర్భంగా హన్మకొండలోని తన నివాసంలో మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేక పూజలు నిర్వహిం�
కొంతకాలంగా నిలకడగా ఉన్న ఉల్లి ధరలు మళ్లీ పెరగడం సామాన్యులను కలవరపాటుకు గురిచేస్తున్నది. మార్చిలో రూ.15 ఉన్న కిలో ఉల్లిధర ప్రస్తుతం 45-50కి పెరిగింది. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్ టెస్ట్ (సీపీగెట్) రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ సీట్లను అధికారులు ఆదివారం కేటాయించారు. ఈ కౌన్సెలింగ్లో 20,743 అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకోగా, 12,244 మంది అభ్యర్థుల�
ముథోల్ టికెట్ తనకు ఇవ్వకుండా బీజేపీ అధిష్ఠానం అన్యాయం చేసిందని ఆ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి కంటతడి పెట్టుకున్నారు. ఆదివారం రాత్రి నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని తన నివాసంలో
CM KCR | దసరా పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉన్నదని చెప్పారు.
Northeast Monsoon | నైరుతి రుతుపవనాల తిరోగమనంతో వర్షాలు ముఖంచాటేశాయి. దీంతో జనం ఎండకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణశాఖ తీపి కబురు చెప్పింది. దేశంలో ఇప్పటికే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి.
Minister Errabelli | జిల్లాలోని రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన తండ్రి, కూతురు ఓరుగంటి వెంకన్న, ముంజంపల్లి అనూష కుటుంబ సభ్యులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్