మెదక్ ప్రగతి శంఖారావం సభ గ్రాండ్ సక్సెస్ అయింది. జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చి కాంపౌండ్ మైదానంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభకు అనూహ్య స్పందన వచ్చింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కింది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు రాజ్భవన్లో మంత్రిగా మహేందర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట�
నూతన క్రీడా విధానంపై రాష్ట్ర క్రీడాశాఖ కసరత్తు చేస్తున్నది. సమగ్రమైన క్రీడా విధానానికి తుదిరూపునిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ సమీక్షా సమ
Minister Talasani | ప్రభుత్వ సంక్షేమ పథకాలు యావత్ భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ( Talasani Srinivas Yadav) అన్నారు.
Harish Rao | చంద్రయాన్-3 విజయవంతంపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు. చంద్రునిపై విజయవంతంగా చంద్రయాన్-3 దిగినందుకు భారతీయులకు గర్వకారణం అని హరీశ్రావు తన ట్వీట్ల�
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సారథ్యంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (Chief Secretary Shanti Kumari) అన్నారు.
Minister Jagadish Reddy | దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగుల సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేటలోని మార్కెట్ యార్డ్ నందు దివ్యాంగుల పింఛ
Minister Errabelli | రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో కడియం శ్రీహరి విజయం ఖాయమని, ప్రజలు ఇందుకు సిద్ధంగా ఉన్నారని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తన�
MLA Shankar Naik | నాకు అన్ని వేళలా అండగా ఉన్నది ప్రజలే. వారితోనే నేనుంటాను. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు.
రూ.3016 నుంచి 4016 రూపాయలకు పెంచి�
CM KCR | జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్ సొమ్ము పంపిణీ, బీడీ టేకేదారులు, ప్యాకర్లకు రూ.2,016 చొప్పున ఆసరా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని బ�