హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీఎల్ఏ) నూతన రాష్ట్ర కార్యవర్గం ఆదివారం ఎన్నికైంది. నూతన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాదె వెంకన్న, వరింగ్ ప్రెసిడెంట్గా రామచంద్రారెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్గా రజని, జనరల్ సెక్రటరీగా కుమారస్వామి ఎన్ని కయ్యారు.
అదే విధంగా కార్యనిర్వాహక కార్యదర్శిగా గోవర్ధన్, ఉపాధ్యక్షులుగా యుగేందర్, శ్రీపతి సురేశ్ బాబు, చంద్రశేఖర్, కోశాధికారిగా పిడమర్తి ఉపేందర్, ప్రచార కార్యదర్శిగా సతీశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.