ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో ఈ నెల 22న జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత రామచంద్రా రెడ్డి అలియాస్ రాజు దాదా మృతదేహాన్ని తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భద్రపర్చా�
కండ్లతోటి చూదామంటే బతికున్నప్పుడు రాలేదు. ఇనాళ్లకు శవమై వస్తున్నావా రామచంద్రా అంటూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ అయిన ఖాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ తల్లిదండ్రులు ఖ�
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన న్యాయవాదుల చట్ట సవరణ బిల్లు ఆమోదయోగ్యం కాదని, న్యాయనిపుణుల సలహాలు, సూచనలు లేకుండా సవరణలు తీసుకొస్తే బార్కౌన్సిల్ స్వతంత్ర ప్రతిపత్తి ప్రశ్నార్థకంగా మారుతుందని ఆలిండి
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్రావుపేటకు చెందిన రామచంద్రారెడ్డికి ఉత్తమ ఉద్యానవన మిలియనీర్ రైతు అవార్డు వరించింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, కృషి జాగరణ్ సంయుక్తంగా ఏటా మిలీనియం ఫార్మర్స�
Ramachandra Reddy | మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిలుకూరి రామచంద్రారెడ్డి (81) గురువారం కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం గుండెపోట�
“మహబూబ్నగర్.. నూకల రామచంద్రారెడ్డి పుట్టిన గడ్డ. వారు నడిచిన నేల మీద నిలబడి వారి పేరు తలవకుండా, వారు తెలంగాణకు చేసిన సేవలు చెప్పకుండా ఈ సభ ముగించటం సముచితం కాదు. తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం పెట్టి, ఎంతోమంది ర
హైదరాబాద్, ఆట ప్రతినిధి: బేస్బాల్కు తగిన గుర్తింపునివ్వాలని.. ప్రతిభ గల క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించాలని భారత బేస్బాల్ సమాఖ్య (బీఎఫ్ఐ) ప్రధాన కార్యదర్శి రాజేందర్ డిమాండ్ చేశారు. క్రికేటేతర క
ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలతో సమావేశమైన విద్యాశాఖ అధికారులు అభిప్రాయాలను సమర్పించిన నేతలు హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ఫీజుల నియంత్రణ చట్టం రూపకల్పన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు శుక్రవార�
వినోబాభావే ఆరంభించిన భూదానోద్యమంలో ప్రథమ భూదాతగా చరిత్రకెక్కారు పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి. ఆయన అందించిన స్ఫూర్తితో భూదానోద్యమం మహాయజ్ఞంలా సాగింది. ఘన చరిత్ర కలిగిన భూదాన్ పోచంపల్లి �