CM KCR Public Meeting | ఓట్లు, ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దని ప్రజలకు సీఎం కేసీఆర్ సూచించారు. ఎన్నికలు రాగానే పంట కల్లాలకు అడుక్కునేటోళ్లు వచ్చినట్టు వస్తారని.. జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు. ఆదివారం సాయంత్రం ని�
CM KCR Public Meeting | సూర్యాపేట జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. సూర్యాపేటలోని 475 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్యాపేటలో నిర్వహించిన ప
CM KCR | అందరి కృషితోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. సూర్యాపేటలో నూతన ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభిచుకున్న జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులక�
CM KCR | సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కార్యాలయ ప్రాంగణంలో పార్టీ జెండాను ఎగురవేశారు. అంతకుముందు రూ.500 కోట్లతో చేపడుతున్న మెడికల్ కళాశాలకు సంబంధ
CM KCR | సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో నేరుగా సూర్యాపేటకు చేరుకున్న సీఎం.. తొలుత రూ.500 కోట్లతో చేపడుతున్న మెడికల్ కళాశాలకు సంబంధించి రూ.156 క�
CM KCR | సీఎం కేసీఆర్ సూర్యాపేటలో పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితమే ఆయన బేగంపేట ఎయిర్పోర్టు నుంచి బయల్దేరి ప్రత్యేక హెలికాప్టర్లో సూర్యాపేట చేరుకున్నారు. పట్టణంలో రూ.500 కోట్లతో నిర్మిస్తున్న వైద్య కళాశా�
మాతాశిశు మరణాలు తగ్గించిన రాష్ట్రంగా తెలంగాణ (Telangana) మూడో స్థానంలో నిలిచిందని మంత్రి హరీశ్ రావు (Minsiter Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) పరిపాలనకు ఇది నిదర్శనమని చెప్పారు. వైద్యారోగ్యశాఖ సిబ్బంది కృషితో మాతాశి�
ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కేసీఆర్.. కేవలం ఆరు నెలల్లోనే విద్యుత్ కోతల్లేని తెలంగాణాగా తీర్చిదిద్దారు. ఆంధ్రపాలకులు విద్యుత్ సంక్షోభం సృష్టిస్తున్నా ఏ మాత్రం వెరవని సీఎం కేసీఆర్.. విద్యుత్ ఉత్పా�
నాడు కరెంటు కోసం పడిన గోస అం తాఇంత కాదు. ఎప్పుడొస్తుందో తెలియక పొలాల వద్ద జాగరణ.. వాణిజ్య కేంద్రాల ముందు జనరేట ర్ల మోత.. విద్యుత్ సరఫరా లేక చిన్న పరిశ్రమలన్నీ మూత.. గ్రామాలకు వెళ్లడానికి విద్యుత్ సిబ్బంది �
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సర్కారు 8,056 మంది మైనార్టీలకు లక్ష సాయం కింద 80.56 కోట్ల విలువ చేసే చెక్కులను శనివారం ఒక్కరోజే పంపిణీ చేసింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మైనార్
ఐటీ రాజధానిగా పేరుగాంచిన బెంగళూరులో నిత్యం కరెంట్ కోతలే. ప్రతిరోజూ వందలాది మంది దేశ, విదేశీ ప్రముఖులు పర్యటించే ఆ నగరంలో కరెంట్ కట్ నిత్యకృత్యం. రోజులో ఆరునుంచి ఏడు గంటలపాటు పవర్ కట్ పరిపాటే. 68 ఏండ్ల
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు కరెంటు లేక అల్లాడుతున్నాయి. రోజుకు ఐదారు గంటలకుపైగా కోతలతో ఆగమవుతున్నాయి. మొన్నటి మొన్న గెలిచిన కర్ణాటకలోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. తమకు అధికారమిస్తే విద్యుత్ కష్టాలు తీర
ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ను అందిస్తున్నది. కర్ణాటకలో కరెంటు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లాగా అవతరించినప్పటి నుంచి ప్రతి సంవత్�
సీఎం కేసీఆర్ ముందు చూపుతో వ్యవసాయ రంగం బలోపేతం అయిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నదని కొనియ�