MLA Jagdish Reddy | ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం, ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటిచెబుతాయని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagdish Reddy) అన్నారు. నియోజకవర్గంలోని ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్లో సంతోషి మ
MLA Mahipal Reddy | తాగు, సాగునీటి సమస్యలను తీర్చిందేకు గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Mahipal Reddy) అన్నారు. ఆదివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు ప్రణీత
MLA Yennam | గతంలో తెలంగాణ(Telangana)రాష్ట్రంలోని నియోజకవర్గ కేంద్రాలలో క్యాంపు కార్యాలయాలు(Camp offices) ఉండేవి కావు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR )క్యాంపు కార్యాలయాలు నిర్మించారని దీంతో ప్రజలకు మెరుగైన పాలన అందించే అవకాశం
MLA Talasani | ప్రజలకు ఉపయోగపడే పనులకు మా సహకారం ఎళ్లవేలలా ఉంటుందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani) అన్నారు. ఆదివారం అమీర్పేటలోని ప్రభుత్వ హాస్పిటల్లో 10 లక్షల రూపాయల వరకు రాజీ
Khammam | ప్రేమిస్తున్నాని చెప్పి శారీరకంగా లోబర్చుకొని మోసం చేసిన యువకుడి ఇంటి ముందు ఓ యువతి(Girlfriend) ధర్నాకు(Strike) దిగింది. ఈ ఘటన ఖమ్మం(Khammam) జిల్లా కాకరవాయి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెం�
Komatireddy Venkat Reddy | రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా సచివాలయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 9 దస్త్రాలపై సంతకాలు చేశారు. నల్గొండ-ముషంపల్లి-ధర్మాపురం రోడ్ నాలుగు లైన్లకు పెంపు, కొడంగల్, దుడ్యా
Train | సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్నగర్ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బీబీనగర్ సమీపంలో రైలులో నుంచి పొగలు రావడం గమనించిన ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. వెంటనే చైన్ లాగి రైలును నిలిపివేశారు.
Gaddam Prasad Kumar | శాసనసభ స్పీకర్ ఎన్నిక ఈనెల 14న జరగనుంది. ఈ మేరకు 13న నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదే రోజు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న శాసనసభ ప్రారంభంకాగానే స్పీకర్ ఎన్నికకు సంబంధించిన విషయాన్ని ప్రొటెం స్పీకర్
Harish Rao | తాము అధికారంలోకి వస్తే.. డిసెంబర్ 9న రైతులకు రైతుబంధు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఇచ్చిన మాట ప్రకారం రైతుబంధు ఎప్పట్నుంచి ఇస్తారో ప్రజలకు, రైతులకు స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్�
Revanth Reddy | మంత్రివర్గ సహచరులకు శాఖలను కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. కీలకమైన శాఖలన్నీ తన వద్దనే ఉంచుకున్నారు. ఈ నెల 7న సీఎంతోపాటు 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే వారికి శ
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం ‘మహాలక్ష్మి’ని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే రాజీవ్ ఆరోగ్యశ్రీ (చేయూత) పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. శనివారం అసెంబ్లీ వేదికగా మహిళామంత్రుల�
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడం గొప్ప విషయమే అయినప్పటికీ వాహన రంగంపై ఆధారపడిన డ్రైవర్ల బతుకులు రోడ్డున పడే ప్రమాదముందని తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్త�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడంతో మహిళలు ఎంతో ఆనందంగా ఉ న్నారని కస్తూర్భా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ సఖి సెంటర్ ఇన్చార్జి పి. పద్మావతి అన్నారు. శనివారం ఆమె..
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం కీసరలోని ప్రధాన చౌరస్తాలో సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చే�