Minister Jagdish Reddy | సూర్యాపేటను పచ్చదనంతో కూడిన ఆరోగ్యవంతమైన పట్టణంగా మారుస్తామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. మహిళల ఆరోగ్య భద్రతకే రుతు ప్రేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.
Minister Errabelli | సమాజ సేవ చేసే లయన్స్ క్లబ్లో సభ్యునిగా చేరడం గొప్ప అదృష్టం. లయన్స్ క్లబ్ స్ఫూర్తితోనే తాను ఎర్రబెల్లి ట్రస్టును ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు చేస్తున్నానని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా�
Minister Errabelli | పద్మశాలీలు అత్యంత విశ్వసనీయులు, పనిమంతులు, నమ్మకానికి ప్రతీకలు, వారి అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టా పంచాయతీరాజ్, శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
Minister Harish Rao | పైరవీలకు తావు లేకుండా గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలోని కొండ మల్లయ్య గార్డెన్స్లో గృహలక్ష్మి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అ�
Minister Talasani | రాష్ట్రంలోని మత్స్య సంపద పై పూర్తి హక్కులు మత్స్యకారులకే కల్పించిన ఘనత సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఆదివారం మెదక్లోని గో సముద్ర�
MLA Ravindra Kumar | ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ పాలన కొనసాగిస్తుందని అని ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చందంపేట మండలం గాగిళ్లాపురం గ్రామానికి చెందిన క�
Minister Jagadish Reddy | విమోచనం పై అమిత్ షాతో పాటు కొంతమంది లేని అపోహలను సృష్టించడం దురదృష్టకరం అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం సూర్యాపేటలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
MLC Kavitha | మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న పోరాటం ఫలితాలు ఇస్తున్నది. మహిళా రిజర్వేషన్లు గురించి దేశంలోని ముఖ్యమైన రాజకీయ పార్టీలను ఆలోచింపజేస్తున్నది.
Minister Niranjan Reddy | సుభిక్ష తెలంగాణ ఆవిష్కరణే సీఎం కేసీఆర్ లక్ష్యం, పాలమూరు ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
MLA Ganesh Gupta | పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యతలో భాగంగా ఎమ్మెల్సీ కవిత తన వంతు సహకారం అందించారు. జిల్లాలోని వివిధ యువజన సంఘాల కోరిక మేరకు 108 వినాయక మండపాల నిర్వాహకులకు భారీ మట్టి వినాయక విగ్రహాలను ఎమ్మెల్�
Minister Harish Rao | భగవంతున్ని ఎంత భక్తితో పూజిస్తామనేది ముఖ్యం కానీ, రంగులు ముఖ్యం కాదు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడిన రంగురంగుల వినాయకులు పర్యావరణానికి విఘతం కలిగిస్తాయి. అందరూ మట్టి వినాయకులనే పూజించాలని వైద్య, ఆరో
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road accident) రాష్ట్రానికి చెందిన నలుగురు మృతిచెందారు. ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చికల్దరా వద్ద ఘాట్ రోడ్డులో వ్యాన్ అదుపుతప్పి బోల�
ఆర్థికంగా వెనుకబాటుతనంతో పాటు, సాంఘిక వివక్షకు గురైన బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందించిందని ముఖ్యమంత్రి అన్నారు. దళితుల నుంచి బ్రాహ్మణుల వరకు సమాజంలోని అన్ని
National Unity Day | రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైఖ్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఆవరణలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సిద్దిపే�
Minister Errabelli | దేశ చరిత్రలో 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 75 సంవత్సరాల క్రితం ఇదే రోజునే మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది