Niloufer Hospital | హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో అపహరణకు గురైన ఆరు నెలల బాలుడి కథ సుఖాంతమైంది. కిడ్నాప్ అయిన చిన్నారి నిజామాబాద్లో క్షేమంగా ఉన్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించారు. బాలుడిని ఎత్తుకెళ్లిన
Collector Kranthi | రైతులకు కల్తీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. బుధవారం ఆమె జిల్లా కేంద్రంలో ఎరువులు, విత్తన దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా క�
Minister Errabelli | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలం రాజ్మాన్ సింగ్ తండాకు చెందిన సర్పంచ్ గుగులోత్ పటేల్ నాయక్ నాయకత్వంలో కాంగ్రెస్ యువజన నా�
Kamareddy | కామారెడ్డిల్లో ఘోర ప్రమాదం తప్పింది. టేక్రియాల్ శివారులో ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణి
Road Accident | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాటారం మండలం మేడిపల్లి అటవీ ప్రాంతంలో ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఏడుగు�
Telangana | ప్రేమను నిరాకరించిందన్న కోపం.. తనకు దక్కనిది మరెవరికీ దక్కకూడదన్న కక్షతో ఓ యువకుడు యువతిని హత్య చేసిన ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలం వెంకట్రావ్పేట్లో చోటుచేసుకుంది.
Congress | మంథనిలో కాంగ్రెస్కు వరుస షాక్లు తగులుతున్నాయి. పెద్దసంఖ్యలో ముఖ్యనేతలు ఆ పార్టీని వీడి గులాబీ గూటికి చేరుతున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే శ్రీధర్బాబు కుడి భుజం సెగ్గెం రాజేశ్�
PM Modi | తెలంగాణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోమారు అక్కసు వెళ్లగక్కారు. రాష్ట్ర విభజన సరిగా జరగలేదని, విభజన వల్ల రెండు రాష్ర్టాలు అన్యాయమైపోయినట్టు మాట్లాడారు. అటు ఆంధ్రప్రదేశ్ కానీ.. ఇటు తెలంగాణ ప్రజలు కా
Siddipet | సిద్దిపేట రైల్వే ప్రయాణికుల కష్టాలు తీరబోతున్నాయి. ఇకపై గంటన్నరలోనే సిద్దిపేట నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు. కాచిగూడ, సికింద్రాబాద్ సహా పలు రైల్వే స్టేషన్ల నుంచి సిద్దిపేటకు రైళ్లు నడిపించాలని రై�
TS DSC 2023 | డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాల భర్తీ విషయమై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఈ ఉద్యోగాలను కొత్త రోస్టర్ ప్రకారం నియమించాలని నిర్ణయించింది. నూతన జిల్లాల ఏర్పాటుతో పాత రోస్టర్కు ముగింపు పలికిం
Congress | అధికారమే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా హామీలు గుప్పిస్తున్నది. అమలు సాధ్యమా? కాదా? అన్న విచక్షణ మరిచి ప్రజల నెత్తిపై హామీలు కుమ్మరించేస్తున్నది. తుక్కుగూడ సభలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను
భాషాపండితుల అప్ పూర్తిచేయాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ (ఎస్ఎల్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఎస్ఎల్టీఏ నేతలు మంగళవారం విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గొర్రెల కాపరులకు సబ్సీడీపై అందజేస్తున్న గొర్రెలపై గొర్రెల కాపరులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చేరు
Minister KTR | అధికారం కోసం కాంగ్రెస్ నేతలు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వాళ్లకు అధికారం కావాలనే లక్ష్యం తప్ప మరేమి కనిపించడం లేదని విమర్శిం�