MNC company | మల్టీ నేషనల్ కంపెనీల్లో(MNC) ఉద్యోగాలు ఇప్పిస్తామనని మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశామని సైబర్ క్రైం డీసీపీ కవిత(DCP Kavitha) తెలిపారు.
Road accident | సిద్దిపేట(Siddipet) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్ను లారీ(Lorry) ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.
Car collision | మధురానగర్లో(Maduranagar) ఓ కారు(Car) బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఇద్దరు స్కూల్ పిల్లలు,(School children) వాచ్మెన్ ఢీ కొట్టింది.
MLA Sanjay Kumar | రాష్ట్రంలోని ఆర్ఎంపీ, పీఎంపీల(RMPs) సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై బాధ్యత మరచి కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ట రాజకీయాలు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రజలకు కాళేశ్వరం గొప్పదనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపో�
కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే నదీజలాల్లో తెలంగాణకు తీరని నష్టం వాటిల్లిందని, న్యాయమైన నీటి వాటా కేటాయింపులు చేయలేదని, ప్రాజెక్టులను రివర్ బోర్డులకు అప్పగించాలని చట్టం చేసిందే నాటి యూపీఏ సర్కార్ అని కేం
చిన్న లోపాన్ని పెద్ద భూతద్దంలో చూపిస్తూ బాధ్యత మరిచిన కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకే చలో మేడిగడ్డకు పిలుపునిచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.
రాష్ట్రంలో కొత్త రేషన్కార్డుల కోసం అర్హత కలిగిన కుటంబాలకు ఎదురుచూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకానికి తెల్లరేషన్కార్డును ప్రామాణికం చేసింది.