MLA Mahipal reddy | సుప్రీంకోర్టులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Mahipal reddy)కి ఊరట లభించింది. ఆయనపై దాఖలైన కేసును మంగళవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును వెంటనే సవాల్
Shamshabad Airport | పర్యాటకుల కోసం మాల్దీవులకు ఇండిగో విమాన సర్వీసులను పున:ప్రారంభించినట్లు జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మంగళవారం తెలిపింది.
CM KCR | స్వరాష్ట్ర ఆకాంక్షలు ఫలించి సంక్షేమ తెలంగాణ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచింది! సబ్బండ వర్గాలకూ జీవన భద్రత కల్పించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం పేదల జీవితాలకు ‘ఆసరా’ అయింది. తొమ్మిదేండ్ల పాలనలో
ఎంపీ కొత్త ప్రభాకర్ (Kotha Prabhakar Reddy) రెడ్డిపై జరిగిన హత్యాయత్నం గురించి విపక్షనేతలు దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) విమర్శించారు.
Telangana | చీకట్లలో మగ్గుతారంటూ శాపనార్థాలు పెట్టిన కాంగ్రెస్ నేతలకు షాక్ తగిలింది. కేవలం ఆరంటే ఆరు నెలల్లోనే గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటల నిరంత రాయ విద్యుత్తును అందిస్తూ.. అందరి దృష్టినీ ఆకర్షించ
MLC Kavitha | భారత దేశానికి తెలంగాణ అభివృద్ధి మోడల్ దిక్చూచి అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ (Telangana) అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధ
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గులాబీ జయకేతనమే అని తేలిపోయింది. ఏ సర్వే తీసుకొన్నా.. ఏ ఒపీనియన్ పోల్ చూసినా.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా అని సుస్పష్టం అవుతున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హ్
రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో పొరపాట్లకు తావులేకుండా సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేశ్ వ్యాస్
రాష్ట్రంలోని 13 నక్సల్ ప్రభావిత నియోజకవర్గాల్లో పోలింగ్ను గంట ముందుగానే ముగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆయా నియోజకవర్గాల్లో నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించను�
Vinod Kumar | మెదక్ ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరుగడంపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజ�
TS Weather | తెలంగాణలో మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు క్రియాశీలంగా ఉన్నాయని.. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతంలో ఆక�
Kasani Gnaneshwar | తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్ సోమవారం రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించిన నేపథ్యంలో మనస్థాపంతో రాజీనామా చేసి�
Rajanna Sioricilla | అవినీతి నిరోధక శాఖ అధికారులకు అవినీతి చేప చిక్కింది. సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉపేందర్ రావు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడ�