రైతులకు నష్టం వాటిల్లే చర్యలు చేపట్టవద్దని, వారికి అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు ముందుగానే సమకూర్చాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ డైరెక్టర్�
వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే నేతన్నలు బలోపేతం అయ్యేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన అసంబద్ద, అపరిపక్వ, అసమర్థ వ్యాఖ్యలతో అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ పరువును తీయొద్దని బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ సూచించారు. దావోస్ సదస్సు సందర్భంగా సీఎం రేవంత్రెడ్డ�
వ్యవసాయ వర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణం కోసం ఇవ్వొద్దని వర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేశారు. జీవో 55ను రద్దు చేసేవరకు ఆందోళన ఆపబోమని తేల్చిచెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జ�
గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా కొనుగోళ్లలో మోసం జరిగిందంటూ వచ్చిన ఆరోపణల కేసును రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది. సుమారు రూ.2.10 కోట్ల మేర మోసం జరిగిందంటూ ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లపై గచ్చిబౌలి పీ�
Dasoju Srravan | వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమ్మిట్లపై ట్వీట్స్, సోషల్మీడియా, మీడియా కవరేజిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదికపై అసంబద్ధమైన, అసమర్థ వ్యాఖ్యలతో రాష్ట్రానికి
C4IR | హైదరాబాద్లో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రీయల్ రెవల్యూషన్ (C4IR) ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. బయో ఏషియా–2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ సెంటర్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగ�
Telangana | వివిధ శాఖల్లో కొనసాగుతున్న విశ్రాంత అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వివిధ శాఖలు, బోర్డులు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారుల వివరాలను సేకరిస్తోంది. ఈ క్రమంలోనే రిటైర్�
Mahabubnagar | బొక్కల ఫ్యాక్టరీ(Bones factory)తో నుంచి వెలువడే దుర్గంధంతో తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఆరోపిస్తూ స్థానికులు కంపెనీ ముందు ఆందోళనకు(Agitation) దిగారు.
Guvvala Balaraju | కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) ఆగ్రహం వ్యక్తం చేశారు.