Revanth Reddy | తాండూరు, పరిగి కార్నర్ మీటింగ్ల్లో పాల్గొన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు అధిష్టానం నుంచి అక్షింతలు పడినట్టు తెలిసింది. ఈ సభ సందర్భంగా డీకే శివకుమార్ ప్రసంగాన్ని అనువాదం చేయడంలో ర
DSC Notification | డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. మొత్తంగా 1,76,530 దరఖాస్తులొచ్చాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అత్యధికంగా 60,190 అప్లికేషన్లు వచ్చాయి.
DK Shivakumar | ఐదు నెలల వ్యవధిలోనే కర్ణాటకను ఆగమాగం చేసిన కాంగ్రెస్ సర్కారు అబద్ధాలతో డర్టీ గేమ్ మొదలుపెట్టింది. వికారాబాద్ జిల్లా తాండూరులో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివక
Telangana | కర్ణాటక కంపెనీ.. కేన్స్ టెక్నాలజీస్ రూ.2,800 కోట్లతో ఓఎస్ఏటీ, కాంపౌండ్ సెమీకండక్టర్ ఉత్పాదక కేంద్రాన్ని తెలంగాణకు తీసుకువస్తున్నది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొంగరకలాన్ గ్రామంలో
Karnataka Congress | కర్ణాటక కరెంటు సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. కాంగ్రెస్ సర్కారు అధికారం చేపట్టిన తర్వాత పల్లెల్లో పగటిపూట కరెంటు జాడ కనిపించటం లేదు. రాత్రిపూట ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో అర్థంకాని పరి�
Revanth Reddy | ‘నేను చూసిన కాంగ్రెస్ వేరు.. నేటి రేవంత్ చేతిలో ఉన్న పార్టీ వేరు.. టికెట్లను వేలంలో సరుకు చేశాడు.. 34 ఏండ్లు సేవలందించా.. రేవంత్ చేష్టల వల్లే రాజీనామా చేస్తున్నా’ అని పీసీసీ మైనార్టీ విభాగం చైర్మన్ �
ఇవన్నీ అట్లుంటే, నిన్నగాక మొన్న ఏర్పడిన, పట్టుమని పదేండ్ల వయసు లేని, జనాభాలో 12వ స్థానంలో, విస్తీర్ణంలో 11వ స్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కేసీఆర్.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారం చేపట్టనున్నదని సెంటర్ ఫర్ స్టడీస్ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీస్ (సీఎస్డీఎస్) లోక్నీతి సర్వేయర్, ప్రొఫెసర్ సంజయ్ కుమార్ తేల్చి చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ ఎక్సైజ్శాఖ ముమ్మరంగా చేపడుతున్నట్టు తనిఖీలను పొరుగు రాష్ర్టాల ఎక్సైజ్ అధికారులు కొనియాడారు. శనివారం తెలంగాణ, కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు చెందిన ఎక�
Third Empire | గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనలో దేశంలోనే తెలంగాణ ముందున్నది. గ్రామీణాభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, కల్పిస్తున్న సదుపాయాలు అభినందనీయం.
Election Campaign | స్మార్ట్ఫోన్ల యుగంలో ప్రచారం కొత్త పుంతలు తొక్కుతున్నది. ఇంటింటి ప్రచారం కాస్త స్మార్ట్గా మారింది. నామినేషన్లకు సమయం ముంచుకొస్తుండటంతో తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ఓటర్లను చేరుకునేలా వివిధ పా