KTR | ప్రతీసారి మేడిగడ్డ నుంచి ఎత్తిపోయాల్సిర అవసరం లేదని కేటీఆర్ తెలిపారు. నీటి లభ్యత ఉన్న సమయంలో ఎల్లంపల్లి, మిడ్మానేరు నుంచి సైతం నీటిని లిఫ్ట్ చేయవచ్చన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వ�
KTR | కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న కుట్రను ప్రజలకు చెప్పే బాధ్యత తమపై ఉన్నది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయ�
Siddipet | నన్ను అనవసరంగా గెలుకుతున్నారు. నేను శాంతియుతంగా ప్రజాహిత యాత్ర చేపడితే మీకేం వచ్చింది. ఎక్కడ నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు.
KCR | గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలోనే ఆల్టైమ్ అత్యధికంగా ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని.. ప్రస్తుతం దురదృష్టవశాత్తు వర్షాలు లేవని.. తీవ్ర వర్షాభావ పరిస్థితులు వచ్చాయని మండలి చైర్మన్ గు
Road Accident | సంగారెడ్డి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఆందోల్ మండలం డాకూర్ శివారులో ప్రమాదం చోటు చేసుకున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకు, చేతలకు అస్సలు పొంతన కుదరడం లేదు. ఈ విషయాన్ని సర్కారు పలుమార్లు బాహాటంగా బయటపెట్టుకున్నది. తమ ప్రభుత్వంలో అవకతవకలకు ఆస్కారం లేదంటూనే పైరవీలకు తలుపులు బార్లా తెరిచింది.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు వ్యవసాయ శాఖలో భారీ కుంభకోణం బయటపడింది. అక్కడ వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో)గా పనిచేస్తున్న గోరెటి శ్రీశైలం.. రైతులు బతికుండగానే చనిపోయినట్టు నకిలీ డాక�
టీచర్పోస్టుల భర్తీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. డీఎస్సీ ద్వారా భర్తీచేసే పోస్టుల సంఖ్యను పెంచింది. మరో 5,973 టీచర్ పోస్టులను అదనంగా భర్తీచేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక�
‘ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ’ అనే సామెత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది. రాహుల్గాంధీ చేస్తున్న జోడో యాత్ర కనీసం సొంత పార్టీ నేతలను ఐక్యం చేయకపోగా, ఇండియా కూటమిలో ఎడబాటును ఎగదోసింది. జ
CM Revanth Reddy | భూముల క్రమబద్దీకరణ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్)-2020 దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్షలాది మంది దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు మేలు చేసే ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాల�