Kaleshwaram | రాష్ట్ర నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో కేంద్ర బృందం భేటీ ముగిసింది. సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజినీర్ అనిల్ జైన్ నేతృత్వంలో కేంద్ర బృందం సమావేశం కాగా, ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, వెంకటేశ్వర్లు
Minister Talasani | తెలంగాణ సంస్కృతి, ఆచారాలు ఎంతో గొప్పవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani )అన్నారు. బుధవారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హరియానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్�
Vedavalli | రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం అది.. రెక్కలు ముక్కలు చేసుకుంటే గానీ పూట గడవని పరిస్థితి. అలాంటి ఓ కుటుంబానికి ఊహించని కష్టం ఎదురైంది. బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్న ఏడేండ్ల పా�
ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడమే కాంగ్రెస్ (Congress) పార్టీ పని అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) అంశంలో కూడా జరుగుతున్నదని విమర్శించారు.
తెలంగాణ రాకముందు కూడా నీళ్లుండేవి. కాకపోతే ఆ నీళ్లు రైతు కండ్లల్లో మాత్రమే ఉండేవి. తెలంగాణ రాకముందు కూడా చెట్లుండేవి. కాకపోతే, ఆ చెట్లకు పండ్ల కంటే ఎక్కువగా ఉరితాళ్లే మొలిచేవి. డెబ్బై శాతానికి పైగా జీవనదు
బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా ఆ పార్టీలో విచిత్ర పరిస్థితిని సృష్టించింది. తమకు టికెట్ రాలేదని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు టికెట్ రాకపోవుడే మంచిగైందని మురిసిపోతున్నారు.
‘కాంగ్రెస్కు ఓటేస్తే కష్టాలు తప్పవు. వారు ఇచ్చిన హామీలకు ఆశపడి మేం ఓట్లు వేశాం. ఇప్పుడు గోస పడుతున్నాం. కర్ణాటకలో ఐదు హామీలు ఇచ్చింది.. ఇప్పటివరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మహిళల కోసం ఉచిత బస్సులు పెట్టా�
‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చెప్పిన మాటలు విని గెలిపించాం. ప్రభు త్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా ఒక్క హామీ నెరవేర్చలేదు. హామీలన్నీ బూటకమేనని తేలిపోయింది. కాంగ్రెస్ను నమ్మి మేము మోసపో�
రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి, అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితుడైన ఉత్తరప్రదేశ్ రైతు నాయకుడు, దళిత ఉద్యమకారుడు రాఘవేంద్రకుమార్ తెలంగాణలో బీఆర్ఎస్కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్
తెలంగాణలో మరో భారీ పరిశ్రమ కొలువుదీరబోతున్నది. రాష్ట్రంలో ఓఎస్ఏటీ, కాంపౌండ్ సెమీకండక్టర్ ఉత్పాదక కేంద్రాన్ని కేన్స్ టెక్నాలజీ తీసుకువస్తున్నది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొంగరకలా�
నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) సభ్యుడిగా ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పారిపల్లి శంకర్ నియమితులయ్యారు. దక్షిణ ప్రాంత ఎన్సీటీఈ కమిటీకి ఒక చైర్మన్తో పాటు ఐదుగురు స