Indian cricketers | భారత క్రికెటర్లు(Indian cricketers) రిషబ్పంత్(Rishabpant), అక్షర్పటేల్(Axar Patel) తిరుమల శ్రీవారిని(tirupathi దర్శించుకున్నారు. గురువారం రాత్రి వీఐపీల విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
Rajashyamala yagam | ఎర్రవల్లిలోని కేసీఆర్(CM KCR) వ్యవసాయ క్షేత్రంలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం(Rajshyamala yagam) ముగిసింది. వైదిక నియమాలను అనుసరిస్తూ మూడు రోజులపాటు యాగాన్ని నిర్వహించ�
Ganja smuggling | అక్రమ మార్గంలో త్వరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయిని(Ganja) తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ హె
Hyderabad | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఐటీ రంగ ముఖచిత్రమే అమాంతంగా మారిపోయింది. ఇప్పటివరకు జరిగిన ఐటీ ఉద్యోగాల్లో 143 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న సులభతరమైన, పటిష్టమైన కార్య
Talasani Srinivas Yadav | అభివృద్ధికి మారుపేరుగా ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కే ప్రజలు మరో అవకాశం ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శుక్రవారం మధ్యాహ్నం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన మ�
Minister Sathyavathi | గూడూరు మండల పొనుగొడు గ్రామ సర్పంచ్ నలమాస వెంకన్న గౌడ్ నిన్న రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Sathyavathi Rathord) శుక్రవారం వెంకన్న స్వగృహానిక�
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections) నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం (EC) విడుదలచేసింది. దీంతో నామినేషన్ల (Nominations) ప్రక్రియ కూడా షురూ అయింది.
Tammineni Veerabhadram | అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించింది. మిర్యాలగూడ, వైరా స్థానాలపై తేల్చేందుకు తాము విధించిన డెడ్లైన్ ముగిసినప్పటికీ కాంగ్రెస్ స్పందిచకపోవడంతో 17 స్థానాల్లో ఒంటరి�
అన్నపూర్ణ భోజన కేంద్రాలు పేదల పాలిట అక్షయపాత్రగా మారాయి. ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదనే ముఖ్యమంత్రి సంకల్పంతో 2014 నుంచి ఐదు రూపాయలకే భోజనం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 10.88 కోట్ల మందికిపైగా భోజనం అ
బీజేపీలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. నిన్న కూకట్పల్లి కమలం నాయకులు రాజీనామా చేయగా.. తాజాగా ఖైరతాబాద్ టికెట్ ఆశించి భంగపడిన పల్లపు గోవర్ధన్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే వడ్డెర సామాజిక వర్గాని�
పెద్దపల్లి జిల్లా మంథనిలో శ్రీసీతారామ సేవా సదన్, జనార్దనానంద స్వామి సేవా ట్రస్ట్ సంయుక్తాధ్వర్యంలో 23వ తెలంగాణ వేద విద్వన్మహాసభలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజును విద్యార్థులు ఈ నెల 17 వరకు చెల్లించాలని విద్యాశాఖ తెలిపింది. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 1 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 11,