Medigadda Barrage | మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులపై ఎల్అండ్ సంస్థ కీలక ప్రకటన చేసింది. బ్యారేజీలో ఏడో బ్లాక్ పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని సంస్థ ప్రకటించింది. పగుళ్లు వచ్చిన పియర్ల పునరుద్ధరణకు కట్టుబడి ఉ�
Sangareddy | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వస్తున్న వాహనాలతో పాటు మనషుల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో తెలంగాణ - కర్ణాటక సరిహద్దుల్లో 9 అంతర�
CM KCR | ప్రజా ఆశీర్వాద సభలు సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని పాలేరు, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర �
అసెంబ్లీ ఎన్నికలలో కీలక ఘట్టం మొదలైంది. ఎన్నికల బరిలో పోటీని ఖరారు చేసే నామినేషన్ల పర్వానికి అభ్యర్థులు తెరలేపారు. తొలి రోజున అంతంత మాత్రంగానే అభ్యర్థులు నామినేషన్లను సమర్పించారు.
గోవా వేదికగా జరుగుతున్న 37వ జాతీయ గేమ్స్లో తెలంగాణ యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పతకాల వేట కొనసాగుతున్నది. బరిలోకి దిగిన ప్రతీ ఈవెంట్లో కచ్చితంగా పతకం ఖాతాలో వేసుకుంటున్న వ్రితి తన జోరు కొనసాగిస్తున
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాల నుంచి ఎంఐఎం పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. దారుసలాంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రత్యేకంగ
తెలంగాణ శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. ఉదయం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల పర్వం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా తొలి రోజు 119 నియోజకవర్గాల్లో 100 నామినేషన్లు దాఖలయ్యాయి. 10�
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 9 వరకు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. బంగాళాఖాతం నుంచి దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, అలాగే బం గాళాఖాతంపై ద్ర�
Rains | తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈనెల 9 వరకు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Minister Sathyavathi | సీఎం కేసీఆర్(CM KCR) పాలన ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష. రాష్ట్రంలోని పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Sathyavathi) అన్నారు. గూడూరు మండల కేంద్రంలోని �
Indian cricketers | భారత క్రికెటర్లు(Indian cricketers) రిషబ్పంత్(Rishabpant), అక్షర్పటేల్(Axar Patel) తిరుమల శ్రీవారిని(tirupathi దర్శించుకున్నారు. గురువారం రాత్రి వీఐపీల విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
Rajashyamala yagam | ఎర్రవల్లిలోని కేసీఆర్(CM KCR) వ్యవసాయ క్షేత్రంలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం(Rajshyamala yagam) ముగిసింది. వైదిక నియమాలను అనుసరిస్తూ మూడు రోజులపాటు యాగాన్ని నిర్వహించ�