MLA Jagadish Reddy | దైవచింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి( MLA Jagadish Reddy) అన్నారు. నియో జకవర్గంలోని పెన్ పహహాడ్ మండలం మాచవరం గ్రామంలో నూతనంగా నిర్మితమైన శ్రీ సీతా రామచం ద్రస్వామి ఆలయ 16 ర�
Telangana Ministers | తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణం చేశారు. వీరితో పాటు 10 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో రేవంత్తో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు.
Crime news | పపర్తి(Wanaparthi) జిల్లా అమరచింత మండలం ధర్మపురం గ్రామ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు(BRS workers) గోపి, సోమన్న అనే అన్నదమ్ములకు చెందిన రెండు ఆటోలు, స్కూటీలను నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు దగ్ధం(Vehicles burnt )చేశారు
మరో రెండు గంటల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపా మరో 11 మంది మంత్రులుగా (Cabinet Ministers) ప్రమాణం చేస్తారు. ఈ మేరకు గవర్నర్ తమిళసైకి మంత్రుల జాబితాను పంపించారు.
తెలంగాణ పరాయి పాలన నుంచి బయటపడి స్వయంపాలనలోకి అడుగుపెట్టి పదేండ్లయింది. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పాలన పగ్గాలు చేపట్టింది. పదేండ్ల పాలనలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. కాళేశ్వరం �
కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్రెడ్డిని తెలంగాణ సీఎంగా ఎంపిక చేసినప్పటి నుంచి ఆ పార్టీ సీనియర్లు కినుక వహించారా? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రేవంత్కు పూర్తిస్థాయిలో ఐదేండ్ల పాటు సీఎం పదవి ఇచ్�
జనవరి 31తో పంచాయతీల గడువు ముగియనున్న నేపథ్యంలో.. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీనాటికే రాష్ట్రంలో కొత్త సర్పంచులు, వార్డు సభ
ఐటీ కారిడార్ ఆధునికతకు నెలవుగా మారింది. అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్లోని ఆయా ప్రాంతాల రూపురేఖలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా ఉన్న శివారు ప్రాంతాలు ఊహించని స్
రాష్ట్రంలో గురువారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో రేవంత్ర�
‘ఉద్యమ సమయం నుంచి మీ వెంటే ఉన్నాం.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ వెంటే ఉంటూ మీ నాయకత్వంలో ముందుకు వెళ్తాం’.. అని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం తెలిపారు.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు టీఎస్ఆర్టీసీకి బాగా కలిసొచ్చాయి. ఈ ఎన్నికల సందర్భంగా అక్టోబర్ 9 నుంచి నవంబర్ 29 వరకు వివిధ రాజకీయ పార్టీలకు 10,587 బస్సులను అద్దెకు ఇవ్వడం ద్వారా ఏకంగా రూ.24.13 కోట్లక
Michaung Cyclone | బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జాం తుఫాను వాయుగుండంగా బలహీనపడింది. ఈ వాయుగుండం బుధవారం మధ్యాహ్నం అల్పపీడనంగా మారింది. మిగ్జాం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి.