TS Cabinet | కొత్తగా కొలువుదీరిన సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం సెక్రటేరియట్లో భేటీ అయ్యింది. సమావేశానికి మంత్రులతో పాటు సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేబినెట్�
Srisailam | శ్రీశైలం దేవాలయం సమీపంలో ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. ప్రొటెక్షన్ వాచర్పై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో అతని ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి.
Bhoodan Pochampally | ఈ నెల 20న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు, వీవింగ్, కార్మికుల జీవనశైలిని తెలుసుకోనున్నారు.
NPDCL | ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్ రావు(Annamaneni Gopal Rao) తన పదవికి రాజీనామా(Resigned) చేశారు. ఈ మేరకు గురువారం తన రాజీనామా పత్రాన్ని ఇంధన శాఖ ప
MLC Kavitha | సింగరేణి(Singareni) సంస్థ పురోగమనానికి టీబీజీకేఎస్(TBGKS) గెలుపు చాలా అవసరమని, సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) స్పష్టం చేశారు. కార్మికుల �
Green India Challenge | హరిత భారతదేశాన్ని సృష్టించడానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను కొనసాగిస్తామని గ్రీన్ ఇండియా వ్యవస్థాపకులు, ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ తెలిపారు.
Niranjan Reddy | రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు(Local body elections) బీర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Former minister Niranjan Reddy) సూచించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయ�
TS Weather | బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జాం తుఫాను పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణలోనూ తుఫాను ప్రభావం కనిపించింది. బాపట్ల వద్ద తీరం దాటిన తుఫాను అల్పపీడనంగా మారింది.
MLA Sabitha Indra Reddy | మహేశ్వరం నియోజక వర్గం ప్రజలకు జవాబు దారిగా పనిచేస్తానని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy) అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నిర్వహించిన కృతజ్ఞత సభకు ఇన్చార్జి ఎంపీపీ సునిత�
MLA Harish Rao | బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తను(BRS activists) కంటికి రెప్పలా కాపడుకుంటుందని, వారి కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తహరీశ్రావు(MLA Harish Rao) అన్నారు. గురువారం ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ
MLA Sanjay | ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government )ఆరు గ్యారెంటీలను(six guarantees) అమలు చేసి చూపాలని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్(MLA Sanjay) అన్నారు. గురువారం రాయికల్ పట్టణంలో ఎమ్మెల్యే
Mallanna temple | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం(Mallanna temple)లో ఈ నెల 11వ తేదీన హుండీ(hundi )లను విప్పి నగదును లెక్కించనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7న నిర్వహించాల్సిన హుండీ లెక్�