Jyothi Raophule | రైలు పట్టాలు(Train tracks) దాటి ప్లాట్ ఫారం ఎక్కే సమయంలో గుర్తు తెలియని వ్యక్తిని రైలు(Train ) ఢీ కొట్టడడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) కు ప్రభుత్వం రూ. 40 కోట్ల నిధులు విడుదల చేసింది. టీఎస్పీఎస్సీకి నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana | రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగంలో డిప్యుటేషన్లు రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Nallgonda | ఈనెల 13వ తేదీన నల్లగొండలో బీఆర్ఎస్(BRS) పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే భారీ బహిరంగ( Public meeting) సభకు జిల్లా ఎస్పీ చందనా దీప్తి(SP Chandana Deepthi) అనుమతినిచ్చారు.
Dog attacks | భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామం(Vadaparthi) లో చిన్నారి ప్రణయ్పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ప్రణయ్ (Pranay)అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
Garlic price | ఎల్లిగడ్డ (వెల్లుల్లి) ధర సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నది. గతంలో ఎప్పుడూ లేనంతగా రోజురోజుకు పెరిగిపోతున్నది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని వారపు అంగడిలో మంగళవారం కిలో ఎల్లిగడ్డ ధ
రాష్ట్రంలో అప్పుడే భానుడు భగ్గుమంటున్నాడు. శీతాకాలం సీజన్ పూర్తిగా ముగియకముందే సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు. హైదరాబాద్లో మాడ చుర్రుమనేలా ప్రతాపం చూపుతున్నాడు. నగరంలోమంగళవారం 36.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో�
Pin Stanley | అంతర్జాతీయ డ్రగ్స్ కింగ్పిన్ స్టాన్లీ పోలీసులకు చిక్కాడు. గోవా కేంద్రంగా దేశ, విదేశాల్లో డ్రగ్స్ను సరఫరా చేస్తున్న ఇవూలా ఉకోడా స్టాన్లీ (43)ని పంజాగుట్ట పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి భారీగా
KCR | సీఎం రేవంత్కు ప్రాజెక్టులపై అవగాహన లేదు. వాటిని కేఆర్ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వారికి తెల్వదు. ప్రాజెక్టులపై కేంద్రానికి పెత్తనం ఇస్తే మనం అడుక్కు తినాల్సి వస్తుంది. అందుకే మేం ఏనాడూ ప్రాజ�
గడిచిన తొమ్మిదిన్నరేండ్లు సస్యశ్యామల తెలంగాణ కోసం ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో భగీరథ ప్రయత్నం జరిగింది. తెలంగాణలోని సాగునీటి రంగంతో పాటు సకల రంగాలపై పట్టున్న కేసీఆర్.. జల జగడాలను తనదైన పద్ధతిలో పరిష్�
యాదాద్రి భువనగిరి జిల్లాలో పదోతరగతి విద్యార్థినుల మృతి కేసులో ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. హాస్టల్ వార్డెన్ శైలజను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హన్మంతు కే జెండగే మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్కు చెందిన ఒక యువకుడు అమెరికాలోని షికాగోలో దారి దోపిడీకి గురవడంతో పాటు దొంగల చేతిలో తీవ్రంగా గాయపడ్డాడు. సయ్యద్ మజహిర్ అలీ ఇండియన్ వెస్లియన్ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్ చేస్తున్నాడు. అ