తెలంగాణ నీటి హకులు తేలే వరకు ఉద్యమాన్ని వదిలిపెట్టబోమని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో కేఆర్ఎంబీ సమావేశం విషయంలో కాంగ్రెస్ ప్రభు త్వ ఉదాసీనత మూలంగా ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రం ప
పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు వేచి చూసినా ధరలు నిర్ణయించక పోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఎదుట రాజీవ్ రహదారిపై గ�
దేశంలోని జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వరింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజే ఐ) ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీని నియమించింది.
Hyderabad | హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. మంగళవారం సచివాలయంలో పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల �
Auto bandh | ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆటోబంద్(Auto bandh )ను విజయవంతం చేయాలని టీఏటీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య పిలుపునిచ్చారు.
OU | ఉస్మానియా యూనివర్సిటీ(OU) కామర్స్ విభాగం ఈ నెల 16, 17 తేదీల్లో తెలంగాణ కామర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మీట్ - 2024(Commerce Post Graduates Meet) నిర్వహించనుంది.
Indravelli | ముఖ్యమంత్రిగా అంజయ్య ఉన్న సమయంలోనే ఇంద్రవెల్లి(Indravelli)లో ఆదివాసులను బలి తీసుకున్నారని, నాటి ఇంద్రవెల్లి కాల్పుల పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి(Indrakaran Reddy) అన్�
Komuravelli | కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి వారి 3వ ఆదివారం సందర్భంగా రూ.55,70,464 ఆదాయం( Hundi income) వచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి తెలిపారు.