చందం’ అంటే పద్ధతి, తీరు, ప్రవర్తన. ఎప్పుడేం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో మనిషికి జన్మతః అలవడిన పద్ధతి నేర్పుతుంది. మాట్లాడే విధానాన్ని తెలుసుకొని చక్కగా, పద్ధతిగా మాట్లాడితే ఎదుటి వ్యక్తి మరో మాట మాట్లాడడు
తెలంగాణలో అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని, ఆయన తీరుతో ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితి ఉన్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని కృష్ణానదిలో పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. కృష్ణానదిపై ఉన్న వారధికి మరమ్మతులు చేస్తుండటంతో జనవరి 17 నుంచి ఎన్హెచ్ 167పై వాహనాల రాకపోకలు నిలిపివేశారు.
Revanth Reddy | వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ ఇదివరకే టీపీ�
Birudu Rajamallu | పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత బిరుదు రాజమల్లు మృతిపై సీఎం రేవంత్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పీఏసీఎస్ చైర్మన్గా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రాజమల్లు 1994లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెల�
Sonia Gandhi | ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు.
Niranjan Reddy | కాంగ్రెస్ పార్టీ రెండు నెలలు అధికారంలో ఉంటేనే ఆంధ్రాకు నీటిని అప్పగించారని.. ఐదేళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రాన్నే అప్పగిస్తారని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర
Vehicle Registration | వాహనాల రిజిస్ట్రేషన్కు ఉపయోగించే టీఎస్ స్థానంలో టీజీగా మార్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్కు వినియోగిస్తున్న టీఎస్ అక్షరాల స్
Pet dogs | కేబీఆర్ పార్క్లోకి పెంపుడు కుక్కలను(Pet dogs) యాజమానులు తీసుకుని రాకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు.
Srinivas Goud | గత రెండు నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనే బెటర్ అని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.
Kadiam Srihari | అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం. ప్రజల తీర్పే శిరోధార్యమని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihar) అన్నారు.