చండీగఢ్ వేదికగా ఈ నెల 11 నుంచి మొదలవుతున్న 61వ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో బరిలోకి దిగుతున్న తెలంగాణ ఇన్లైన్ హాకీ జట్టుకు ఆర్యన్ కర్రా కెప్టెన్గా ఎంపికయ్యాడు.
తెలంగాణ సహా 5 రాష్ర్టాల శాసనసభలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 78 మంది మహిళలు ఎన్నికయ్యారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం అసెంబ్లీల్లో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య స్వల్పంగా పెరగగా.. రాజస్థాన్ల�
తెలంగాణవ్యాప్తంగా ఉద్యమ సమయంలో నమోదైన అన్ని కేసులను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2009 డిసెంబర్ 9నుంచి 2014 జూన్ 2వ తేదీ వరకు నమోదైన అన్ని కేసుల వివరాలు, జ్యుడిషియల్ రిమాండ్ కేసుల వివరాలు ఇ�
Niranjan Reddy | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Niranjan Reddy) తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం బ�
TS LAWCET | లాసెట్ రెండో విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్ను శుక్రవారం అధికారులు విడుదల చేశారు. ఈ నెల 11 నుంచి 13 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
TSRTC | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని శనివారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటిం�
Vasudeva Reddy | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తున్న ఫ్రీ బస్ సౌకర్యం(Free bus facility) మహిళలతో పాటు వికలాంగులకు(Disabled) కూడా వర్తింపజేయాలని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వాసుదేవరెడ్డి(Vasudeva Red
Praja Bhavan | ప్రజా భవన్ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని సామాన్య జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నేమో ప్రజా దర్బార్కు ప్రజలు రావొచ్చని చెప్పి.. ఇవాళ బారికేడ్లు వేసి అడ్డుకుంటున్నారని
MLA Raja singh | గోషామహల్ బీజేపీ(BJP )ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొటెమ్ స్పీకర్గా అక్బరుద్దీన్(Akbaruddin Owaisi)ను నియమిస్తే తాను ప్రమాణ స్వీకారం చేసే ప్రసక్తే లేదని రాజాసింగ్ అన్నారు. అసెంబ్లీ�
TNGOs | తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి టీఎన్జీవోలు(TNGOs) శుక్రవారం తెలంగాణ సచివాలయంలో టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ అధ్వర్యంలో కేంద్ర సంఘం అసో�
CM Revanth | రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ప్రజాసమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి అధికార నివాసమైన మహాత్మా జ్యోతిభా పూలే ప్రజాభవన్లో
Chandrababu | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu) తన పరిధి దాటి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ(BRS party) సోషల్ మీడియా కన్వీనర్ వై. సతీష్ రెడ్డి(Y Satish Reddy) విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీపై బీఆర్ఎస్ ప్రభుత�