రాష్ట్ర ప్రభుత్వము కొన్నేళ్లుగా సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తున్నది. వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ నార్మల్ డెలివరీలను పెంచాలని సూచిస్తున్నారు. ఈ మేరకు జి�
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): గిరిజన రిజర్వేషన్ల పెంపు కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ చెల్లప్ప నేతృత్వంలో కమిషన్ను నియమిస్తూ 2015 మార్చి 3న (జీవో ఎంఎస్ నంబర్ 5) రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా దేశంలో ఇంటింటా జాతీయ జండా ఎగురుతున్నది. తెలంగాణలో మాత్రం జండాతో పాటు పల్లె పల్లెకు, ఇంటింటికీ ఆసరా పథకం అందిస్తున్నది కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం.
మా అభిప్రాయాలు లేకుండానే ఎజెండా రూపొందిస్తారా? 34:66 నిష్పత్తిలో కృష్ణా జలాల వినియోగానికి ఒప్పుకొనేది లేదు కేఆర్ఎంబీకి ఘాటైన లేఖ రాసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలా�
హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం విచారణ ఏడోతేదీకి వాయిదా హైదరాబాద్, జనవరి 4 (నమసే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కట్టడికి కఠిన చర్యలు చేపట్టామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. పలు రక�
సుదీర్ఘ న్యాయపోరాటంలో గెలిచిన రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ జడ్జి తీర్పును రద్దుచేసిన హైకోర్టు హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): గండిపేట మండలం మంచిరేవులలో రూ.10 వేల కోట్ల విలువైన భూమిని కాపాడుకొనేంద�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలపై ప్రత్యేక దృష్టిసారించి దానికి అనుగుణంగా మార్పులు తీసుకువచ్చింది. దీంతో ప్రైవేట్ స్కూళ్లకు టాటా చెప్పి గవర్నమెంట్ స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా మెరుగు
అనేక రంగాల్లో దేశం కంటే మెరుగైన స్థితి స్పష్టం చేసిన ‘ఆర్బీఐ హ్యాండ్ బుక్’ నివేదిక ఇప్పటికైనా బండీ కండ్లు తెరువాలి రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించండి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ హై�
గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాజ్భవన్లో సాంస్కృతిక ప్రదర్శనలు హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : భారత్తో శ్రీలంక గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పంచుకొంటున్నదని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్�
వడ్లను కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ససేమిరా.. నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు 40 రోజుల్లో నాలుగు సార్లు తెలంగాణకు కేంద్రం లేఖలు రెండు సార్లు ఢిల్లీకి వెళ్లి వడ్లు కొనాలంటూ క�
ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ స్టడీ సర్కిల్ సివిల్స్ ఉచిత కోచింగ్కు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ప్రవేక్ష పరీక్షఈ నెల 24వ తేదీన ని�
అర్హత వయస్సు కుదింపుతో పెరిగిన సంఖ్య పరిశీలనకు సిద్ధమవుతున్న అధికారులు కామారెడ్డి, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో నిరుపేద వృద్ధులకు అందిస్తున్న ఆసరా పెన్షన్లకు అర్హత వయస్సును కుదించడంతో లబ్ధిదారుల సంఖ్య భ�