ప్రత్యేక ప్రణాళికను తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎగుమతుల్లో మేడ్చల్ జిల్లా దూకుడు l 7 నెలల్లో 12వేల కోట్లపైనే మేడ్చల్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఎగుమతుల ఉత్పత్తుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారి�
ఇక్కడి ప్రజలు చాలా మంచోళ్లు సీఎంతో నావి మంచి సంబంధాలు రెండేండ్ల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా గవర్నర్ తమిళిసై హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అభివృద్ధి పథంలో పురోగమిస్తున్నదని గవర్నర�
షాబాద్ : తెలంగాణ ప్రభుత్వ హయాంలో దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు పథకాలు అమలు చేస్తున్న సర్కార్ పేదలకు అండగా నిలుస్తున్నది. బడుగు, బలహీన వర్గా
పారాబాయిల్డ్ వద్దు దేశంలో దొడ్డు బియ్యానికి తగ్గిన డిమాండ్ సన్న బియ్యం సేకరణకే ఎఫ్సీఐ సుముఖం కొత్త పారాబాయిల్డ్ మిల్లులతో నష్టమే సాధారణ రైస్ మిల్లుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పిలుపు హైదరాబాద్�
అంచనా కంటే 30 శాతం తగ్గిన ఆదాయం ప్రత్యేక ప్రతినిధి, జూన్15 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ రాష్ట్ర ఖజానాపై ప్రతికూల ప్రభావం చూపింది. వరుస లాక్డౌన్ల వల్ల రాబడికి గండి పడింది. బడ్జెట్ అంచనా కంటే ఆదాయం ద�
సభ్యుల ఎంపికలో ప్రత్యేక ముద్ర అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాలకు అవకాశం ఇచ్చింది. ఉద్యమ నేపథ్యం ఉన్�
మేడ్చల్ మండలంలో రెండు తండాలు, మూడు గ్రామాలు ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఆ పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధిపై స్థానికులు, నాయకులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పంచాయతీగా మారకుంటే మా బ�
జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్విశిష్ట సేవలందించిన ప్రముఖ మహిళలకు సన్మానంశంషాబాద్, మార్చి 19: మహిళాసాధికారతకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని జడ్పీ చైర్పర్సన్ అనితారె�
కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిశామీర్పేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశంశామీర్పేట, మార్చి 19 : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లార
కృష్ణాజలాల సరఫరాలో శాశ్వత పరిష్కారంగా సుంకిశాల ప్రాజెక్టుకు గ్రీన్సిగ్నల్ 1450 కోట్ల అంచనా వ్యయానికి తాజా బడ్జెట్లో 725 కోట్ల కేటాయింపు రెండు జీవ నదులతో నగర తాగునీటి వ్యవస్థ అనుసంధానం ఇప్పటికే కేశవాప
రూ. 2381.52కోట్లు కేటాయింపు తాగు, మురుగునీటి సేవలకు అత్యధిక ప్రాధాన్యత మరింత పకడ్బందీగా ఉచిత నీటి సరఫరా గ్రేటర్ ప్రజల తాగు, మురుగునీటి అవసరాలకు సర్కారు అధిక ప్రాధాన్యమిచ్చింది. జలమండలి సంస్థ చరిత్రలో
హైదరాబాద్ : హైదరాబాద్ మహానగర మెట్రో రైలు ప్రాజెక్టు కోసం తాజా బడ్జెట్లో ప్రభుత్వం ఒకేసారి 1000 కోట్లు కేటాయించింది. అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థ అయిన మెట్రో రైలును నలుమూలలా విస్తరించాలనే ఆలోచన�
బడ్జెట్లో గ్రేటర్కు నిధుల వరద అభివృద్ధి పరుగు పెట్టించేలా కేటాయింపులు జలమండలికి రూ.2381.52 కోట్లు రెండో విడుత మెట్రో విస్తరణకు రూ.1000 కోట్లు మూసీ అభివృద్ధి, సుందరీకరణకు రూ.200 కోట్లు ఔటర్ లోపల కా�