సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరారు. కందుకూరు మండలంలోని కొత్తూరు, గఫూ�
దేశాన్ని డబ్బు ఏండ్లకుపైగా పాలించిన కాంగ్రెస్, బీజేపీలు అన్ని రంగాల్లో విఫలమయ్యాయని, ప్రజలకు కనీస అవసరాలైన విద్య, వైద్యం, కరెంట్, తాగు, సాగునీరు అందించలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్�
‘ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదు’ అని చరిత్ర రుజువు చేసింది. వ్యవసాయ ప్రాధాన్యం గల రాజ్యానికి రైతే పాలకుడైతే, ఆ రాజ్యం సుభిక్షంగా వర్ధిల్లుతుంది. ఇవాళ తెలంగాణలో రైతు సంక్షేమ రాజ్య�
రూరల్ నియోజకవర్గంలో రైతులకు సాగునీటికి ఢోకాలేదని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీల కన్నా ఎక్కువగానే నెరవేర్చినట్లు తెలిపారు.ప్రతిపక్ష నా�
Speaker Pocharam | తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అవిరాళంగా కృషి చేస్తుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి (Speaker Pocharam ) అన్నారు.
Telangana | ‘మాకూ కావాలి రైతుబంధు పథకం.. మాకూ ఇవ్వాలి పెట్టుబడి సాయం’... అంటూ తమిళనాడు రైతులు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం తమిళనాడు రైతు దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలోని కృష్ణగ
Minister Srinivas Yadav | మహారాష్ట్ర రైతులతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ముచ్చటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఆయన సోలాపూర్ వెళ్లారు. మార్గమధ్యలో మంత్రి తలసాని రైతులతో మాటకలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ, రైతు సంక్షేమ పథకాలపై చర్చకు అంతర్జాతీయస్థాయి సమావేశం వేదిక అయ్యింది. మన పథకాల గురించి తెలుసుకొనేందుకు వివిధ దేశాల వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆసక్తి చూపించారు. గుర�
మతాలు, మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీని రానున్న ఎన్నికల్లో ప్రజలు నిలదీయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు.
Telangana Schemes | తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాల తరహాలో మహారాష్ట్రలోనూ అమలు చేయాలని అక్కడి రైతుల చేస్తున్న డిమాండ్కు రాష్ట్రప్రభుత్వం తలవంచక తప్పలేదు. తెలంగాణ పథకాల అధ్యయనానికి రైతు నేతలు, ప్�
నాందేడ్లో మొదలైన బీఆర్ఎస్ హవా మహారాష్ట్ర అంతటా విస్తరిస్తున్నది. నాందేడ్, కంధార్-లోహా, ఔరంగాబాద్ సభల తర్వాత గులా బీ పార్టీకి మరాఠా ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తున్నది. మహారాష్ట్రలో ఇప్పుడు ఏ నోట విన్�
దేశంలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని, తెలంగాణ పథకాలపై దేశ ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, చేనేత అభివ�
Speaker Pocharam | దేశంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ పథకాలు దేశమంతటా అమలవుతాయని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి(Speaker Pocharam Srinivasa Reddy) అన్నారు.
సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని.. అందుకు ప్రభుత్వానికి వరుసగా వస్తున్న కేంద్ర అవార్డులే నిదర్శనమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్న