తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను దేశంలోని వివిధ రాష్ట్రాల ఎన్నారైలకు వివరిస్తామని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఒక ప్రకటనలో తెలిపారు.
స్వరాష్ట్రం కోసం కేసీఆర్ నాయకత్వంలో పిడికెడు మందితో జలదృశ్యం నుంచి ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్థానం, ఇవాళ దేశంలో ప్రభంజనం సృష్టించడానికి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది.
దేశంలో ఎక్కడా లేని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికే రోల్మోడల్గా నిలిచిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
Harish rao | ఖమ్మం సభతో తెలంగాణ, సీఎం కేసీఆర్ సత్తాను దేశానికి చాటాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్కు ఈ సభ చాలా ముఖ్యమని చెప్పారు. ఇది జాతీయ రాజకీయాలను మలుపు తిప్పుతుందని
తెలంగాణ మాదిరిగా బీఆర్ఎస్తో దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాల అమలుకు ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్ వెన్నంటే అందరూ నిలబడాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని మాల్దీవ్స్ దేశానికి చెందిన ఎల్జీఏ (లోకల్ గవర్నింగ్ అథారిటీ) డైరెక్టర్ హవ్వా ఇజ్వాత్ కొన�
punjab speaker kultar singh | కేంద్రంలో రాబోయేది కిసాన్ సర్కారేనని పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్ సాంద్వాన్ స్పష్టం చేశారు. ప్రస్తుత కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర�
దేశ శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతవరకైనా కొట్లాడుతారని, ఆయన వ్యక్తి కాదని ఓ శక్తిని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
దేశంలో కంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు అశోక్ అగర్వాల్ అన్నారు.
తెలంగాణపై బీజేపీ అక్కసు వెళ్లగక్కుతున్నదని, మునుగోడు ప్రజలంతా ఏకతాటిపై ఉండి కాషాయ పార్టీ కుట్రలను ఎండగట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.