తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలు చాలా బాగున్నాయని మహారాష్ట్ర రైతు సంఘం నేతలు హర్షం వ్యక్తంచేశారు. దేశంలోనే రైతుల కోసం ఆలోచించిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు.
యావత్ భారతదేశం సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని, తెలంగాణాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆయన ద్వారానే తమకు అందుతాయని నమ్ముతున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ�
తెలంగాణలో మహిళా సంక్షేమం బాగుందని ఆస్ట్రేలియా మహిళా ప్రతినిధుల బృందం పేర్కొన్నది. మహిళా సాధికారత, రక్షణ, ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేసింది.
తెలంగాణ పథకాన్ని మరో బీజేపీ పాలి త రాష్ట్రం కాపీ కొట్టింది. మన దగ్గర అమలవుతున్న సంచార పశు వైద్యశాలల (అంబులెన్స్)ను ఇటీవలే కర్ణాటకలో ప్రారంభించగా తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమూ పథకాన్ని అమలు చేయాలని ని
ప్రస్తుతం తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన పార్టీ నాయకులు ప్రజా జీవితాన్నే కాకుండా భావ చైతన్యాన్ని తీసుకువచ్చి మానసిక స్థా
ChatGPT | తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, పలు సంక్షేమ పథకాలను ఇప్పటికే మేధావులు, రాజకీయ నేతలు పలు సందర్భాల్లో ప్రశంసించారు. మరి ఇప్పుడు కేసీఆర్ పాలనాదక్షత, భవిష్యత్తు దేశ రాజకీయాలపై ఆయన వేయబోయే మ�
తెలంగాణలో నిరుపేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్ కుమార్ అన్నారు. దేశం మొత్తం త�
American NGO | తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై అమెరికాకు చెందిన ఎన్జీవో ల్యాటర్ డిసెన్స్ సంస్థ (ఎల్డీఎస్) ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పలు పథకాల గురించి మంత్రి కేటీఆర్ శాసససభలో శనివారం వివరించారు. పథకాల లబ్ధిదారులు, సమాజంపై వాటి ప్రభావం తదితర అంశాల గురించి మాట్లాడారు.
అన్నదాత అప్పుల తిప్పలు తీర్చిన రైతుబంధు.. కష్టకాలంలో ఆర్థికంగా ఆదుకుంటున్న రైతు బీమా.. ఆడబిడ్డల తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్న కల్యాణలక్ష్మి.. ఆసరా పింఛన్లు.. ఇలా తెలంగాణ రాష్ట్రం
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
‘మా రాష్ట్రంల ఇట్ల పనులు ఉండయి. ఉన్నా కూలి సుతం సరిగ్గ గిట్టుబాటుకాదు. పొద్దంత పనిచేసినా రూ. 200 రావు. ఇక్కడ పనులూ, దానికి తగ్గ కూలి ఇస్తరు. అందుకనే ఇక్కడ పనిచేసుకుంటున్నం.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిని ఆదరిస్తే ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను విస్తరిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మాత్యులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అ
దేశ రాజకీయాల్లోకి బీఆర్ఎస్ అరంగేట్రం శుభపరిణామమని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని అన్�