‘మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ కన్సెంట్'. ముచ్చట్లకు ముసుగు తొడిగి కృత్రిమ ప్రజా సమ్మతిని సృష్టించటం.. మూకుమ్మడిగా జనంలోకి జొప్పించడం. అందులో చంద్రబాబు దిట్ట. ఉనికి కోసం సత్యాన్ని బలిపెట్టడం దీని అంతిమలక్ష�
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ నేపథ్యంలో.. ఉపాధి కోసం ఇజ్రాయెల్కు వలస వెళ్లిన తెలంగాణ బిడ్డలు ప్రాణభయంతో విలవిల్లాడుతున్నారు. ఎక్కడినుంచి ఏ బాంబు దూసుకొస్తుందో తెలియక భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు.
కుట్రలను, కుతంత్రాలను చీల్చి చెండాడుతూ రాజ్యపాలన చేసి, స్త్రీ శక్తిని చాటిన కాకతీయ మహారాణి రుద్రమదేవి లాంటి ఎందరో ధీరవనితలకు ఆయువుపోసిన పౌరుషాల గడ్డ మన తెలంగాణ. దొరల అహంకారంపై సమ్మక్క, సారక్కలు కత్తి దూ�
బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవ ప్రతీక, బీఆర్ఎస్ అంటే తెలంగాణ బానిస సంకెళ్లను తెంపి మనకు స్వేచ్ఛా స్వాతంత్య్రాన్ని తెచ్చిన పార్టీ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్న
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ వచ్చే 25 ఏండ్ల తెలంగాణ ప్రగతికి ప్రణాళికగా ఉంటుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. కొత్త తరానికి కొత్త ఆలోచనలు కలిగించే వేదికగా ఈ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. బీఆర�
తెలంగాణ ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన బీఆర్ఎస్ పార్టీకి, ఓరుగల్లుకు విడదీయరాని అనుబంధం ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ నిర్వహణ కోసం వరం
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నివర్గాల ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ సముచిత న్యాయం చేశారని తెలంగాణ రాష్ట్ర శాసనసభ మాజజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనే
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు శనివారం శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియా�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో అధికారంలోకి వచ్చి 420 రోజులు గడిచినప్పటికీ ఏ ఒక హామీని కూడా అమలు చేయలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. అలవికాని హామీలను నమ్మి అధికారం కట్టబెట్టిన తెలంగ�
కాంగ్రెస్కు ప్రజా తిరుగుబాటు తప్పదని, స్పష్టత లేని పాలనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన �
సైబర్ నేరగాళ్ల చేతిలో తెలంగాణ యువత పావులుగా మారుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చన్న అత్యాశతో కొందరు, తెలిసీ తెలియక మరికొందరు సైబర్ మోసాల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఇటీవల ఓ కేసు దర్యాప్తులో హైదరా�
తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా మం చి చేసింది తొలి ముఖ్యమంత్రి కేసీఆరేనని, అసత్య ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను నిండా ముంచిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపే
కాంగ్రెస్ ప్రభు త్వం మహిళలను మోసం చేసిందని జడ్పీ మాజీ చైర్పర్సన్ రోజాశర్మ, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల మండిపడ్డారు. ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం బాధాకరమన్నారు. సోమవారం సిద్దిపేటలోని ఎ