రా్రష్ట్ర రాజధాని సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతినకుండా, అన్ని వర్గాల ప్రజలు ఆమోదిస్తూ, రాజకీయాలకతీతంగా ఉండాల్సిన వ�
మలిదశ ఉద్యమంలో మరో ప్రస్థానం.. అత్యంత కీలకమైన రోజు.. యావత్తు తెలంగాణ జాగృతమైన దినం... నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను ఉద్యమంలో నడిచేందుకు ఊపిరిలూదిన రోజు.. తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి ఏకతాటిపై తీసుకువచ్చి ప
‘ఒక నియంతకు మాత్రమే విజ్ఞప్తి చేసుకునే స్థితిలో ప్రజలు ఉంటే, వారిముందు రెండే మార్గాలు మిగులుతాయి. ఒకటి తిరగబడటం, రెండవది ఆ క్రౌర్యానికి మౌనంగా బలైపోవడం’... ప్రముఖ ఫిలాసఫర్ ఎంగెల్స్ చెప్పిన ఈ మాటలు రాష్ట
పేరుగొప్ప ఊరు దిబ్బలా తయారైంది వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి పరిస్థితి. ఉత్తర తెలంగాణ ప్రజలకు గుండెకాయ వంటి ఈ పెద్దాస్పత్రిని సమస్యల జబ్బు వెంటాడుతున్నది. వైద్యులు, సిబ్బంది, యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ �
తెలంగాణ ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మోపుతున్న రుణభారం క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్ర సర్కారు ఒక్కో వ్యక్తి తలపై రూ.17,873 అప్పు మోపగా.. అది మరింత పెరిగే అవకాశమున్నది. ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థ�