Boinapally Vinod Kumar | ముంచుకొస్తున్న ఎలినినో ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్కు చీమకుట్టినట్లయినే లేదని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హమీల అమలులో విఫలమైందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. గురువారం గుర్రంపోడ్లో ఏర్పా టు చేసిన విలేకరు�
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురసరించుకుని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు �
అనేక హామీలిచ్చి గద్దెనెక్కాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, పదేండ్లలో కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు బంద్ చేసి ఇబ్బందులు పెడుతున్నదని మాజీ మంత్రి,బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ�
మనసున్న మనిషి, తెలంగాణ జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. ఉద్యమ నాయకుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం, పాలనలో కూడా అదే స్థాయి ప్రభావాన్ని చూపిందా? అంటే..నూటికి నూరుపాళ్లు అవ�
గడిచిన పక్షం రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన నాలుగు వీడియోలు ఉత్సుకత కలిగించాయి. ఒక దాంట్లో.. పాలమూరు జిల్లాలో ఊరు ఊరంతా ఒకచోట చేరి, కేసీఆర్ పాటకు ఉత్సాహంగా కోలాటం ఆడుతున్నరు. వారిలో యువకుల మొదల
రాష్ట్ర విభజనపై అవగాహన రాహిత్యంతో మాట్లాడిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్.. బీఆర్ఎస్ శ్రేణులతో కల�
యుద్ధం కారణంగా పశ్చిమాసియాలోని వివిధ దేశాల్లో నివసిస్తున్న, చిక్కుకుపోయిన తెలంగాణ వాసులు, వారి బంధువుల సౌకర్యార్థం ఢిల్లీ తెలంగాణ భవన్లో 24/7 కంట్రోల్ రూమ్ను ఏర్పాటుచేశారు.
కేసీఆర్ భుజం మీద తుపాకీ పెట్టి తెలంగాణపై విద్వేషపు తూటాలను పేలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం కాదేమోనని అంతా విభ్రమలో ఉన్నప్పుడు.. అందరినీ తట్టిలేపి.. అందరి గొంతును తనగొంతుగా చేసుకొని.. అందరి చే
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మాత్రమే కాదు, మీడియా పనిచేసే తీరు కూడా మారాల్సి ఉన్నది. ఎందుకంటే.. రాష్ట్రంలో ప్రజల ఆశలు, అవసరాలు, సమస్యలను ప్రతిబింబించాల్సిన బాధ్యత మీడియాపై ఉంటుంది.
మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు అన్నారు.
తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించేందుకు కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్షా దివస్తో చరిత్రను మలుపుతప్పారని, కార్య సాధకుడని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నార�
చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించిన రోజు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ముందడుగు పడిన రోజు.. తరాలు మారినా, యుగాలు మారినా చరిత్రలో చెరగని ముద్ర వేసిన రోజు.. బీఆర్ఎస్ అధినేత, దగాపడిన త
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అనుకున్న తెలంగాణ ఆగమాగమైపోయింది. అబద్ధపు ప్రచారాలతో గెలిచిన కాంగ్రెస్, ఇప్పుడు అధికారాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నది. ప్రజల సమస్యల మీద దృష్టి పెట్ట�