కాంగ్రెస్ అసమర్థ, అవినీతి పాలనకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జునఖ�
ఢిల్లీలోని నివసించే తెలంగాణ బిడ్డలు బోనాల వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ భవన్లో లాల్దర్వాజ బోనాలు ఘనంగా మొదలయ్యాయి. సోమవారం వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను గవర్నర్ జిష్ణుద�
కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం, దాని వల్ల ఒనగూడే ప్రయోజనాలు, దాని ఉద్దేశాన్ని గుర్తించడంలో తెలంగాణ సమాజం విఫలమైతే.. అది కేవలం ఇంజినీరింగ్ను తప్పుగా అర్థం చేసుకోవడమే కాదు, తన సొంత భవిష్యత్తును అర్థం చేసుక�
రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవం ఒక పర్వదినమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం వారు వేర్వేరు ప్�
1951లో తెలంగాణ సాయుధ ఉద్యమం, 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమం, 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమం జరిగింది. అయితే నిజాం నిరంకుశ పాలనా విముక్తి నుంచి 2000 వరకు ఆంధ్ర పాలకుల కబంధ హస్తాల్లో తెలంగాణ కొట్టుమిట్టాడింది.
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఉద్యమం నుంచి పురుడుపోసుకున్న పార్టీ బీఆర్ఎస్. కేసీఆర్ నాయకత్వంలో శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపి, తెలంగాణ ప్రజలను ఏకం చేసి, వారిలో విశ్వాసాన్ని నెలకొల్పి ఎన్నో కష్�
Telangana people | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలు స్వస్థలాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) కు చెందిన ప్రజలు కూడా �
తెలంగాణ ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మెజార్టీ రాజకీయ పార్టీలు మావోయిస్ట్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలు జరుపాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తమ నుంచి ఆరు నెలల వరకు కాల్పుల విరమణ పాటిస్తున్�
‘ఆపరేషన్ సిందూర్' పేరుతో ఉగ్రవాదాన్ని అణిచేందకు పోరాడుతున్న భారత సైన్యానికి తెలంగాణ ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. పాక్ పాలకులు, ఉగ్రవాదులు ఎవరైనా సరే భారతదేశ సార్వభౌమత్
‘కంపతార సెట్లు// కొట్టి అమ్ముకొని
కడుపు నింపుకునే// కాలమొచ్చినది
సేతానం ఏడుందిరా// తెలంగాణ సేలన్నీ బీల్లాయెరా..’ అనే పాటను ప్రజా కవి, ప్రజా గాయకుడు, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రాశారు.
ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ సమాజం నాటి పాలకుల అలసత్వంతో అణచివేతకు గురైంది. కరువు- కాటకాలతో భూములు బీళ్లు వారడం, అతివృష్టి-అనావృష్టి, ఆకలి, అప్పులు, దారిద్య్రం వెంటాడింది. మరోవైపు పంటకు కనీస గిట్టుబాటు ధ�
CM Revanth reddy | దసరా(Dasra )పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి (CM Revanth reddy )శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. విజయానికి చిహ్నంగా దసరా
KCR | తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
Mann Ki Baat | ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలపై ప్రశంసలు కురిపించారు. తాజాగా తన 114వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో ఆయన చాలా అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను మెచ్చుకున్నారు. అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువగ
విజయ డెయిరీ పాల బిల్లులు చెల్లించాలని నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో గురువారం పాడి రైతులు హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా పాలను పారబోసి నిరసన వ్యక్తం చేశారు