అడ్డుగా వచ్చిన పశువులు.. కాన్వాయ్లోని వాహనాలు ఢీ పెద్దఅంబర్పేట, జూలై 3: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి నల్లగొండ వెళ్తున్నా
ఆ సంస్థ డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ హైదరాబాద్, జూలై 3(నమస్తే తెలంగాణ): టెట్ ఫలితాలలో రామయ్య ఇన్స్టిట్యూట్ నంబర్ వన్ స్థాయిలో నిలిచిందని డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ తెలిపారు. తమ ఇన్స్ట
ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, జూలై 3: ఒకప్పుడు ఉపాధి కోసం వలస వెళ్లే జిల్లాగా పేరొందిన పాలమూరు ఇప్పుడు ఉపాధి కల్పించే స్థాయికి చేరిందని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన�
మోదీ నిర్ణయాలతో దేశ ప్రతిష్ఠకు భంగం అంతర్జాతీయంగా భారత్కు తీవ్ర నష్టం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: కేసీఆర్ హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడతామన్న బీజేపీ నే�
ఆర్టీసీ ప్రయాణికులకు శ్రీవారి దర్శనం రోజూ 1,000 మందికి రూ.300 టికెట్లు హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నా�
ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ఫస్ట్, హైదరాబాద్ లాస్ట్ బాలురతో పోలిస్తే 4.84 శాతం బాలికలదే పైచేయి సత్తాచాటిన గురుకులాలు.. ప్రైవేట్ కన్నా మెరుగ్గా ఎస్సెస్సీ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితహైదరాబాద్, జూన్
11 పేపర్లతో ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ఈ విద్యాసంవత్సరంలో పదో తరగతి సిలబస్పై పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పష్టతనిచ్చారు. 2022-23 విద్యాసంవత్సరంలో 100 శాతం సిలబస్ ఉంటుందని �
నేటి నుంచి 15 వరకు దరఖాస్తుల ఆహ్వానం ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటన 30న బాసర, జూన్ 30: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో 2022-23 విద్యాసంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ను డైరెక్టర్ సతీశ్కు
16 ఏండ్లకే తండ్రి మరణం ఇంట్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కుటుంబాన్ని పోషించేందుకు మేకల కాపరిగా మారిన బాలుడు ఆపత్కాలంలో అండగా రైతుబీమా (ఎక్కల్దేవి శ్రీనివాస్, స్టేట్ బ్యూరో ప్రధాన ప్రతినిధి,నమస్తే తెలంగా�
అందరికీ నా సెల్యూట్: మంత్రి హరీశ్ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): వైద్యులు మనకు కనిపించే దేవుళ్లని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం
మేడే రాజీవ్ సాగర్ను తెలంగాణ ఫుడ్స్ ఛైర్మన్గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన రెండేండ్ల పాటు కొనసాగనున్నారు. అదేవిధంగా, తెలంగాణ అధికార భాషా సంఘ�
రైతులు సంప్రదాయ సాగును వీడాలి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి జిల్లాలో ఒకేరోజు 330 ఎకరాల్లో 15 వేల మొక్కల పెంపకం వనపర్తి, జూన్ 25 (నమస్తే తెలంగాణ): అన్నదాతలు సంప్రదాయ పంటల సాగును వదిలి, అధిక ఆదాయం వచ్