పెరిగిన పెట్రోలు,డీజిల్ ధరలతో క్యాబ్ సర్వీస్లు క్యాన్సిల్ అకస్మాత్తుగా రైడ్స్ రద్దు చేస్తున్న డ్రైవర్లు ఇచ్చే చార్జీలు గిట్టుబాటు కావడం లేదని ఆవేదన ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు గత్యంతరం లేక అధిక చ�
అంగ వైకల్యాన్నిజయించిన విజేతలు బాధ వీడి..మనోధైర్యంతో మున్ముందుకు.. నేడు అంతర్జాతీయ దివ్యాంగుల సంక్షేమ దినం చిన్న సమస్య వస్తేనే కుంగిపోతున్నారు.. ఎవరికి చెప్పుకోలేక రోజుల తరబడి మదనపడుతున్నారు. విమర్శ వస్
దివ్యాంగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక డిజిటల్ పరికరాలు, సబ్సిడీపై రుణాలు విద్యార్థులకు ప్రత్యేక సాఫ్ట్వేర్తో ల్యాప్టాప్లు ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగుతున్న దివ్యాంగులు నేడు అంతర్జాతీ�
ప్రజలందరికీ పరిశుభ్ర తాగునీరు అందిస్తున్న తెలంగాణ లోక్సభలో ఎంపీ రేవంత్రెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు ఫలితమిస్తున్న సీఎం మానస పుత్రిక మిషన్ భగీరథ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అధిక కలుషిత నీరు సరఫరా హ�
గతంలో నేరుగా సేకరించిన ఎఫ్సీఐ మిల్ లెవీ ద్వారా మిల్లర్లతో కలిసి సేకరణ ఇప్పుడు కొనుగోళ్ల బాధ్యత నుంచి దూరం రా, బాయిల్డ్ పద్ధతి తీసుకొచ్చిందే కేంద్రం పాత విధానానికి పెరుగుతున్న డిమాండ్లు 2014కు ముందు.. రా�
కూరగాయల సాగుపై యువరైతు దృష్టి వ్యాపారం వదిలేసి వ్యవసాయం వైపు 2 ఎకరాల్లో బోడకాకర పంట సాగు మరో రెండెకరాల సాగుకు సన్నాహాలు ఖర్చు తక్కువ.. లాభాలు ఎక్కువ అంతర పంటలతో అదనపు ఆదాయం వ్యాపారులనే క్షేత్రం వద్దకు తెచ
ప్రపంచ దేశాలతో పోల్చితే ప్రమాదకర స్థితి శాపంగా మారుతున్న మన జీవన విధానం సీఎస్ఐ-21 సదస్సులో నిపుణుల హెచ్చరిక హెచ్ఐసీసీలో ప్రారంభమైన 73వ సదస్సు వెయ్యికిపైగా దేశ, విదేశీ ప్రతినిధుల హాజరు డాక్టర్ కేబీ బక్ష
బంజారాహిల్స్, డిసెంబర్ 2: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం హైదరాబాద్కు చెందిన వీరభద్ర మినరల్స్ గ్రానైట్, జీవీపీఆర్ మినరల్స్ యాజమాన్యం రూ.50 లక్షలు వి
రాష్ట్ర రహదారులకు కేంద్రం ఇచ్చిన నిధులివి హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి రూ.744 కోట్ల ప్రతిపాదనలు పంపిస్తే.. కేంద్రం రూ.262.19 కోట్లు కేటాయించింది. ఈ మేరకు కేం ద్రప్రభుత్
పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కృతజ్ఞతలు హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏడేండ్లలో పర్యాటకరంగానికి ఎంతో గుర్తింపు వచ్చిందని పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అ�
కితాబిచ్చిన కర్ణాటక బీసీ కమిషన్ సభ్యులు తెలంగాణ కమిషన్ చైర్మన్, సభ్యులతో భేటీ హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): బీసీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని కర�
తొలిరోజు వేలం ఆదాయం రూ.141 కోట్లు హైదరాబాద్ సిటీబ్యూరో,డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లేఅవుట్లోని ప్లాట్లకు గురువారం నిర్వహించిన తొలి విడత వేలంపాటకు విశేష స్పందన లభించింది. హైదర�