విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రులు హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ ఫలితాల్లో రాష్ట్ర గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర గిరిజన, ఏకలవ్య గురుకుల విద్యాలయాల సంస్థ నుం�
జాతీయ స్థాయిలో ర్యాంకులు కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 8 : ఐఐటీ-జేఈఈ మెయిన్ 2022 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థుల హవా కొనసాగింది. వివిధ క్యాటగిరీల్లో జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధిం చి, సత్తాచాటారు. విద్యార�
కీలక వడ్డీరేటును మరోసారి పెంచిన ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్లు పెరిగిన రెపోరేటు.. 5.4 శాతానికి చేరిక గృహ, ఆటో తదితర రుణాలు మరింత ప్రియం ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా ద్రవ్యసమీక్ష నిర్ణయాలు ముంబై, ఆగస్టు 5: గృహ, వాహ
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వినతి..కలెక్టర్కు ముఖ్యమంత్రి ఫోన్ రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేసీఆర్ ఆదేశం సీఎం ఆదేశాలతో గ్రామానికి కదిలిన అధికార యంత్రాంగం గ్రామసభలో కాస్తుదారుల ధ్రువపత్రాల �
ఇకనైనా జీఎస్టీని తొలగించి, నేత కార్మికులను ఆదుకోవాలి మోదీకి అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం లేఖ హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): చేనేత కళాకారులకు గొప్ప గొప్ప హామీలిచ్చిన ప్రధాని నరేంద్రమోదీ మాట�
నగరంలోని మౌలిక వసతులను ప్రశంసించిన నెటిజన్ ఆ వీడియోను ట్వీట్ చేసిన బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, బెంగళూరులో మౌలిక సదుపాయాలను పోల్చుతూ హైదర�