అడ్డుకున్న రైతులపై రాళ్లతో దాడులు లారీ సీజ్ చేసి కేసు నమోదు చేసిన పోలీసులు కోదాడ రూరల్, డిసెంబర్ 4: ప్రైవేట్ వెంచర్ కోసం ప్రభుత్వ భూమిలో మట్టిని తరలిస్తున్న అక్రమార్కులు.. అడ్డుకున్న రైతులపై దాడికి ప
పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం పాలకుర్తి రూరల్, డిసెంబర్ 4: పెద్ద మనుషుల పంచాయితీ తీర్పు ఒకరి ప్రాణం మీదికి తెచ్చింది. భూమి కొనుగోలు విషయమై తమ ప్రమేయం లేకున్నా జరిమానా వేశారనే మనస్తాపంతో ఓ మహిళ ఆ�
విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మోత్కూరు, డిసెంబర్ 3 : తెలంగాణ ఏర్పాటుకోసం కాసోజు శ్రీకాంతాచారి చేసిన ప్రాణత్యాగం గొప్పదని, ఆయన త్యాగాన్ని ప్రజలు మరువబోరని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి కొని�
రియల్టర్లకు ప్రభుత్వం నోటీసులు హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ప్రజల అవసరాలను, బలహీనతలను ఆసరాగా చేసుకొని మోసాలకు తెగబడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థలపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిబంధనలను తుం�
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం టైర్ పగిలి జీపును ఢీకొట్టిన కారు మృతులందరిది ఒకే కుటుంబం లింగాలఘనపురం/కొండాపూర్ డిసెంబర్ 3: బంధువు అంత్యక్రియలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం చితికిపోయింది. క�
మోదీని డిమాండ్ చేసిన సీపీఐ నేత చాడ యాదాద్రి, డిసెంబర్ 3: కేంద్ర ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పడం కాదు.. ఎంఎస్పీ చట్టం తీసుకురావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. యాదాద్రి
వ్యాపారంలో నష్టంతో దంపతుల మధ్య గొడవ ఇంట్లో ఉరివేసుకొని భర్త బలవన్మరణం పిల్లలుసహా చెరువులో దూకి భార్య ఆత్మహత్య అందోల్/రామచంద్రాపురం, డిసెంబర్ 3: ఆర్థిక ఇబ్బందులు, కలహాలు.. ఓ కుటుంబాన్ని బలితీసుకొన్నాయి.
రూ.2 లక్షల చెక్కు కూడా.. యాదాద్రి, డిసెంబర్ 3 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి దాతల నుంచి భారీ స్పందన లభిస్తున్నది. భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందజేస్తున్నారు
ఇతర కులస్థుడిని ప్రేమించిందని.. కూతురిని పొట్టనబెట్టుకున్న తల్లి సహకరించిన అమ్మమ్మ పర్వతగిరి, డిసెంబర్ 3: ఇతర కులస్థుడిని ప్రేమించిందని ఓ తల్లి కన్న కూతురిని పొట్టబెట్టుకున్నది. ఈ ఘటన వరంగల్ జిల్లా పర�
14 రోజుల శిశువుకు కిమ్స్లో అరుదైన చికిత్స బేగంపేట్ డిసెంబర్ 3: ఆ దంపతులకు ఐవీఎఫ్ విధానంలో కవలలు పుట్టారు. కానీ ఇద్దరు పిల్లలు కలిగారన్న ఆనందం ఆ దంపతులకు ఎంతోసేపు నిలవలేదు. నెలలు నిండకముందే పుట్టడంతో ఒక�
రూ.50 లక్షలతో వైద్య శిక్షణ కేంద్రం నవజాత శిశువులకు వైద్యంపై ప్రత్యేక శిక్షణ దక్షిణాదిలో ప్రభుత్వ దవాఖానల్లో తొలిల్యాబ్ హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): నవజాత శిశువులకు అత్యాధునిక వైద్