పిల్లలను స్కూళ్లకు పంపేందుకు 76% ససేమిరా కేసులను బట్టి చూస్తామంటున్న 10% తల్లిదండ్రులు దేశవ్యాప్త లోకల్ సర్కిల్స్ సర్వేలో ఆసక్తికర అంశాలు హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): విద్యారంగం లో ఒమిక్రాన్
సకల సౌకర్యాలతో విశ్వనగరంగా పరిణామం తాత్కాలిక కార్యకలాపాలకు 25 వేల అడుగుల స్థలం మధ్యవర్తిత్వ కేంద్రం సన్నాహక భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తరఫున సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ధన్యవాదాలు హైదరాబాద్, డ�
ప్రతీ ముగ్గురిలో ఒకరు మాస్క్ పెట్టుకోవట్లే ఒమిక్రాన్ దృష్ట్యా దేశంలో లోకల్ సర్కిల్స్ సర్వే హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): సెకండ్ వేవ్ సృష్టించిన విలయం, తాజాగా ఒమిక్రాన్ విజృంభణను చూస్త�
తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు శ్రీహరిరావు హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): 2022 సంవత్సరానికి పంటల మద్దతు ధరలు 25 శాతం పెంచాలని తెలంగాణ రైతు రక్షక సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు డిమాండ్ చేశ�
551 ఎకరాల్లో పండ్లు, కూరగాయల సాగు నిత్యం హైదరాబాద్కు 3 టన్నుల ఎగుమతి ఒక్కో రైతుకు నెలకు రూ.50 వేల ఆదాయం ఊరిలోనే ఉపాధి పొందుతున్న యువత పుష్కలంగా నీళ్లున్నా 529 ఎకరాల్లోనే వరి ఆ ఊరిలో ఎటుచూసినా కూరగాయల పంటలే, ఒకర�
తెలుగుయూనివర్సిటీ, డిసెంబర్ 4: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018, 2019 విశిష్ట పురస్కారాలను శనివారం ప్రకటించింది. 2018 సంవత్సరానికి డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు, 2019కి కళాకృష్ణకు పురస్కారాలను అందజేయ
ప్రజాప్రతినిధులకు తెలంగాణలోనే అత్యధిక జీతభత్యాలు స్థానిక సంస్థలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో స్థాని
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నుంచి బయటపడిన తర్వాత రాష్ట్రంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు స్థిరంగా వృద్ధి చెందుతున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు 5 నెలల్�
అడ్డుకున్న రైతులపై రాళ్లతో దాడులు లారీ సీజ్ చేసి కేసు నమోదు చేసిన పోలీసులు కోదాడ రూరల్, డిసెంబర్ 4: ప్రైవేట్ వెంచర్ కోసం ప్రభుత్వ భూమిలో మట్టిని తరలిస్తున్న అక్రమార్కులు.. అడ్డుకున్న రైతులపై దాడికి ప
పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం పాలకుర్తి రూరల్, డిసెంబర్ 4: పెద్ద మనుషుల పంచాయితీ తీర్పు ఒకరి ప్రాణం మీదికి తెచ్చింది. భూమి కొనుగోలు విషయమై తమ ప్రమేయం లేకున్నా జరిమానా వేశారనే మనస్తాపంతో ఓ మహిళ ఆ�
విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మోత్కూరు, డిసెంబర్ 3 : తెలంగాణ ఏర్పాటుకోసం కాసోజు శ్రీకాంతాచారి చేసిన ప్రాణత్యాగం గొప్పదని, ఆయన త్యాగాన్ని ప్రజలు మరువబోరని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి కొని�