ఉద్యోగాల భర్తీ, పోటీ పరీక్షల నేపథ్యంలో కొత్త పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలుగు అకాడమీ కసరత్తు చేస్తున్నది. డిమాండ్ ఉన్న 15 రకాల పుస్తకాల పునర్ముద్రణకు చర్యలు చేపట్టింది.
ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకటి చెప్తే, రాష్ట్రంలోని బీజేపీ నాయకులు మరొకటి చెప్పి తెలంగాణ రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి మత్స్యకారుడికి అందించేలా అర్హులను సొసైటీల్లో సభ్యులుగా చేర్చేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బన్సీలాల్పేట్, ఏప్రిల్ 8 : రాష్ట్రంలో అనేక ఆలయాలను అభివృద్ధి చేశామని, నూతన పాలక మండలి సభ్యులు ఆలయాల్లో ఆధ్యాత్మికత వాతావరణం నెలకొల్పడానికి కృషి చేయాలని మంత్రి తలసాని �
ట్రాఫిక్ పీఎస్ సేవలు ప్రారంభం అండ్ ఆర్డర్ పీఎస్ బ్యారక్లో ట్రాఫిక్ పీఎస్ ఏర్పాటు 3 ఎస్ఐలు, ఏఎస్ఐ, 2హెచ్సీలు, 40 మంది పీసీలు కేటాయింపు.. సెక్టార్ల వారీగా సేవలు విస్తృతం శేరిలింగంపల్లి, ఏప్రిల్ 8: ర�
రూ.9 కోట్లతో రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులకు శ్రీకారం హిమాయత్నగర్,ఏప్రిల్ 8: దశాబ్ధాలుగా వరద నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న హుస్సేన్ సాగర్ నాలా పరీవాహక ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు త్వరల్లో వర�
అడుగడుగునా.. ఆంక్షలతో జనాల హనుమాన్ దేవాలయంలోకి గుర్తింపు కార్డు చూపించి వెళ్లాలా..! శ్మశాన వాటికలో కూడా ఆంక్షలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు కంటోన్మెంట్ ఏడో వార్డు తిరుమలగిరి లాల్బజార్ హనుమా�
మైనంపల్లి హన్మంతరావు పథకం కింద 65 మందికి రూ.6.50 కోట్ల ప్రొసీడింగ్స్ అందజేత మల్కాజిగిరి, ఏప్రిల్ 8: దళితుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి ఎనలేనిదని, గతంలో ఏ ప్రభుత్వాలు, పాలకులు చేయని విధంగ
ప్రిలిమ్స్ ప్రిపరేషన్కు 90 రోజుల గడువు ప్రిలిమ్స్, మెయిన్స్కు మధ్య 90 రోజులు 2023 ఆగస్టులోగా ఎంపిక పూర్తే లక్ష్యం క్యాలెండర్ రూపకల్పనలో టీఎస్పీఎస్సీ హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వంలోన
దరఖాస్తు గడువు 11.. స్క్రీనింగ్ టెస్ట్ 24న ఫలితాలు 28న.. సర్టిఫికెట్ల పరిశీలన 30న మే 1 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం 33 జిల్లాల్లో 55 కేంద్రాల్లో ఉచిత శిక్షణ మూడుదశలుగా 16,500 మందికి కోచింగ్ గిరిజన సంక్షేమశాఖ పకడ్బం
హైదరాబాద్, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ) : టీ న్యూస్ చానల్ 12 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీ సంతోష్కుమార్ ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘టీ న్యూస్ తెలుగుకు ఇది అద్భుతమైన
రాష్ట్రంలో ఎరువుల వినియోగం భారీగా తగ్గింది. రైతులు ఒక హెక్టారుకు వినియోగించే ఎరువుల మొత్తాన్ని తగ్గించారు. 2015-16తో పోల్చితే 2020-21 నాటికి సాగు విస్తీర్ణం 50% పెరిగితే ఎరువుల వినియోగం 50% తగ్గింది.
రైతులకు ఉగాది కానుక టన్నుకు రూ.3,342 పెంపు అశ్వారావుపేట, ఏప్రిల్ 1 : పామాయిల్ గెలల ధర భారీగా పెరిగింది. ఉగాది కానుకగా ఆయిల్ ఫెడ్ శుక్రవారం రైతులకు రికార్డు ధర ప్రకటించింది. ఏప్రిల్ నెలకు గాను టన్ను గెలల ధర