బియ్యం సేకరణలో ఉద్దేశపూర్వకంగా తాత్సారం గోదాములు ఖాళీ చేయండా ఎఫ్సీఐ కుట్రలు రైల్వే ట్రాక్లు ఉన్న గోదాములే కావాలంటూ సాకు నెలకు కావాల్సిన ర్యాక్లు 18.. ఇస్తున్నది నాలుగు అన్లోడింగ్ గోదాముల వద్ద వారాల
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం రెండు నాలుకల ధోరణి అవలంబిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్�
అడవి బిడ్డలకూ తీవ్ర అన్యాయం రాష్ర్టానికి 17 వన్ధన్ క్లస్టర్లతో సరి రెండేండ్లలో ఒక్కటీ కేటాయించని వైనం హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా వివక్ష చూపుతున్నది. �
శంషాబాద్, డిసెంబర్ 7; శంషాబాద్ ఎయిర్ పోర్టులో కువైట్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 11.49 లక్షల విలువ చేసే 233. 30 గ్రా ముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్యాంటు సీక్రెట్ పాకెట్లో అతడు బంగారాన్ని దాచినట్
3డీ ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ ప్రయోగం విజయవంతం తక్కువ ఖర్చుతో రూపొందించిన హైదరాబాదీ స్టార్టప్ మరిన్ని చిన్న రాకెట్ ఇంజిన్ల తయారీపై దృష్టి హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): అవకాశాలు �
లలిత్ మోదీ, బీనా మోదీ ఆస్తి వివాదం హైదరాబాద్కు బదిలీ సీజేఐ రమణ ప్రతిపాదనకు ఇరు పక్షాల అంగీకారం హైదరాబాద్, డిసెంబర్ 6: హైదరాబాద్లో ఇటీవల ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్
రూ.55 లక్షల డీడీలు అందజేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ తొలి వేతనం రూ.20 వేలు ప్రకటించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ యాదాద్రి/ తిమ్మాజిపేట/ మర్కూక్, డిసెంబర్ 6: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య విమానగో�
మొత్తం 56 మంది రైతుల భూములు ఆక్రమణ బాధితుల్లో 49 మంది బీసీలు, నలుగురు ఎస్సీలు నిషేధిత జాబితాలోని 8 ఎకరాలకు అక్రమ రిజిస్ట్రేషన్ అనుమతుల్లేకుండా భారీ పౌల్ట్రీషెడ్లు, రోడ్ల నిర్మాణం పౌల్ట్రీల నుంచి కాలుష్యం �
వాహనాలతో ఢీకొట్టిన యువకులు హైదరాబాద్లో రెండు ప్రమాదాలు హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): మద్యం మత్తులో ఇద్దరు కార్లను అతివేగంగా నడిపి నలుగురి ప్రాణాలు తీశారు. ఉప్పల్కు చెందిన రోహిత్�
15న చెకుల పంపిణీ: అల్లం నారాయణ హైదరాబాద్, డిసెంబర్6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనాతో మరణించిన 63 మంది జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర మీడియా అకా
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ)/కేపీహెచ్బీ కాలనీ: గోల్డెన్జూబ్లీ సందర్భంగా జేఎన్టీయూ హైదరాబాద్ లో సోమవారం నిర్వహించిన జాబ్మేళాలో 2 వేల మంది విద్యార్థులకుపైగా ఉద్యోగాలు లభించాయి. �