ముందస్తుగా సిద్ధంగా ఉంచిన ప్రభుత్వం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం రాష్ట్రంలో కొత్తగా 188 కరోనా కేసులు హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఓ వైపు ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉండగా.. మరోవైపు డె�
ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రంలో విద్యాప్రమాణాలు పాఠశాల నుంచి పీజీ వరకు నాణ్యమైన చదువులు భవిష్యత్తులో విద్యా వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తాం కాలేజీలు మూసేస్తారన్న వార్తల్లో నిజంలేదు: మంత్రి సబిత హైదరా�
సరైన మందులు లేకున్నా మెరుగైన వైద్యం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు భేష్: డాక్టర్లు కరోనా అనంతర వ్యాధులపై ఈఎన్టీ రాష్ట్ర సదస్సు రోగాలపై లోతైన అధ్యయనం చేయాలన్న వక్తలు వరంగల్, డిసెంబర్ 11: కరోనా తర్వా
ఐటీలో తెలంగాణ నంబర్ వన్: ఎమ్మెల్సీ కవిత సాలిగ్రామ్ టెక్స్మార్ట్ నూతన కార్యాలయం ప్రారంభం రామంతాపూర్, డిసెంబర్ 11: తెలంగాణ ఐటీ పరిశ్రమ దేశంలోనే నంబర్గా ఉన్నదని, దీన్ని హైదరాబాద్లో అన్నివైపులా విస�
హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): బిగ్బాస్.. తెలుగు రాష్ర్టాల్లో విశేష ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో. ఇది నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకోగా, ఐదో సీజన్ కూడా చివరి అంకానికి చేరుకొన్నది. �
చమురు వాహనాలకు బదులుగా ఈవీలు రాష్ట్రమంతటా మరో 600 చార్జింగ్ స్టేషన్లు మంత్రి జగదీశ్రెడ్డి వెల్లడి గో ఎలక్ట్రిక్ రోడ్షో, ఎక్స్పోను ప్రారంభించిన మంత్రి హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్�
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): వైద్య రంగంలో డయాగ్నోస్టిక్ సేవలు ఎంతో కీలకం. ఇందులో ప్రస్తుతం ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొని పరిష్కారం చూపే ఔత్స�
కిలోపై రూ.4 వరకు డౌన్ న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన వంటనూనెల ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. గడిచిన నెల రోజుల్లో కిలో వంటనూనె ధర రూ.8-10 వరకు తగ్గగా.. వచ్చే కొన్ని నెలల్లో మరో రూ.3-4 వరకు తగ్గే �
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి వెల్లడి చిక్కడపల్లి, డిసెంబర్ 11 : ఎస్సీ వర్గీకరణ కోసం అధికార పార్టీతోపాటు ప్రతిపక్షాలపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 13న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఎమ్�
న్యాయం వేరు. ధర్మం వేరు. న్యాయం కొన్ని పరిమితులకు లోబడి నిర్వచితమవుతుంది. ధర్మం అందుకు అతీతమైనది. అంతిమ ఫలితం, పర్యవసానం మాత్రమే ధర్మానికి ప్రధానం. న్యాయానికి కాలదోషం ఉంటుంది. ధర్మం కాలాతీతమైనది. న్యాయం త�
అన్ని చోట్లా భారీగా పోలైన ఓట్లు అత్యధికంగా కరీంనగర్లో 99.70 % స్ట్రాంగ్ రూంలలో బ్యాలెట్ బాక్సులు 14న ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి ఫలితాల అనంతరం ర్యాలీలు నిషేధం నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 10: స్�