కొండగట్టు అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 40 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తెలంగాణ ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో సుభిక్షంగా ఉండాలనే ఆకాం�
తెలంగాణ రైతుపై కక్షసాధింపు చర్యతో కేంద్రం తన బాధ్యతను పూర్తిగా విస్మరించినా.. రైతుకు నష్టం కలుగకుండా చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించిన 48 గంటల్లోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేదర్ 131వ జయంతిని పురసరించుకొని గురువారం ప్రగతిభవన్లో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నివాళులర్పించారు. ఈ క�
కరీంనగర్ జిల్లా మొగ్దుంపూర్ సర్పంచ్ ఆదర్శం అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రారంభం కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 14: ఆడపిల్ల పుడితే రూ.5 వేల పోస్టల్ పాలసీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కరీంనగర్ రూరల్ మండ�
కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక అధికారి కలెక్టర్లకు సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశం హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ
ప్రాణహిత పుష్కరాలకు వేళైంది. బుధవారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు 12 రోజులపాటు నిర్వహించనున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటా
స్థానిక వ్యవసాయ ఉత్పత్తులను బట్టి యూనిట్లు దరఖాస్తుల పరిశీలన పూర్తి.. సర్కార్కు నివేదిక నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మంలో అత్యధికం హైదరాబాద్, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రతిపాదిత ఫుడ్ ప్రాసె
నేడు దరఖాస్తుకు ఆఖరు తేదీ హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)కు భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఫలితంగా రాష్ట్రంలోని 27 జిల్లాల్లో టెట్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చ�
8 ఏండ్లలో 60-75% పెరిగిన రేట్లు పరుగులు తీస్తున్న పెట్రోల్, డీజిల్ రెండింతలు పెరిగిన ఇంటి ఖర్చులు అడుగంటుతున్న ప్రజల ఆదాయాలు జనాల్లో పడిపోతున్న కొనుగోలు శక్తి విందులు, వినోదాలకు బహు దూరం హైదరాబాద్, ఏప్రి�
కోలేటి పదవీకాలం రెండేళ్లు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన చైర్మన్ కరీంనగర్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కో�