తక్కువ పెట్టుబడితో రాబడి అధికం యాసంగిలో వరికి బదులుగా సాగు ఎకరాకు 800-900 కిలోల దిగుబడిని సాధించొచ్చు : వ్యవసాయాధికారి సందీప్కుమార్ యాచారం, డిసెంబర్ 12: రాష్ట్రంలో ఇటీవలి కాలంలో నీటివనరులు పెరుగడంతో వానకా�
ముగ్గురు యువకులు దుర్మరణం బాధితులు కృష్ణా జిల్లా వాసులుగా గుర్తింపు కుత్బుల్లాపూర్, డిసెంబర్ 12 : ఆగి ఉన్న లారీని కారు ఢీకొని ముగ్గురు యువకులు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ ప
అవకాశం ఇస్తే మారతాడా అనేది పరిగణించాలి మరణశిక్ష పడిన కేసులో సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, డిసెంబర్ 12: నేరాన్నే కాకుండా నేరస్థుడి పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవడం కోర్టుల విధి అని సుప్రీం కోర్టు పేర్క
ప్రస్తుత రూల్స్ ప్రకారం ఏడాదికి ఒక్కటే జనవరి 1 నాటికి 18 నిండితేనే దరఖాస్తు ఓటింగ్కు దూరం అవుతున్న అర్హులు ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు కేంద్ర న్యాయశాఖ ప్రతిపాదనలు న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ఓటరు జా�
వచ్చే నాలుగేండ్లకు పశు సంవర్ధకశాఖ లక్ష్యాలు75.70 లక్షల టన్నుల పాలు, 13.66 లక్షల టన్నుల మాంసం2,152 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తికి నిర్ణయంనాలుగేండ్లలో గణనీయంగా పెరిగిన ఉత్పత్తులుహైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగ�
కోల్కతా: నేరం రుజువు కాకున్నా 41 ఏండ్లు జైలు జీవితం గడిపాడో వ్యక్తి. నేపాల్కు చెందిన దుర్గాప్రసాద్ తిమ్సినా అలియాస్ దీపక్ జోషి 1980 మే 12న ఓ మహిళ హత్య కేసులో డార్జిలింగ్లో అరెస్టయ్యాడు. ఆ కేసు విచారణ కూడా
తెలుగు భాష, సంస్కృతుల అభివృద్ధికి చొరవ ఇతర రాష్ట్రాలూ ఇలాగే కాపాడుకోవాలి తెలుగు వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవంలోఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంస డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, కళాకృష్ణకువిశ్వవిద్యాలయ�
ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుధాకర్ వెల్లడి హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): విజయ డెయిరీ బలోపేతానికి కృషిచేస్తామని డెయిరీ ఓసీ, బీసీ, మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుధాకర్ తెలి�
లండన్: వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి బ్రిటన్లో 75వేల ఒమిక్రాన్ మరణాలు సంభవించే అవకాశముందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్, ట్రాపికల్ మెడిసిన్ హెచ్చరించింది. ఒమిక్రాన్ వైరస్ దక్షిణాఫ్రికాలో వెలుగులోక�
సీఎం దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటలో వాణిజ్య పంటల సేద్యం పల్లి సాగుతో రైతులకు అధిక దిగుబడులు ప్రధాన పంటలుగా కంది, శెనగ కూడా ఏడాదంతా సంపాదనకు కూరగాయల సాగు ఫలించిన సీఎం కేసీఆర్, అధికారుల కృషి ఒకప్ప�
నేషనల్ చైల్డ్ రైట్స్ పోర్టల్లో ఈ-బాక్స్ బటన్ గుట్టుగా దర్యాప్తు చేయనున్న చైల్డ్ లైన్ సిబ్బంది దేశవ్యాప్తంగా నాలుగేండ్లలో 438 ఫిర్యాదులు తెలంగాణ నుంచి 12 మంది కంప్లెయింట్ పిల్లలూ.. మీతో ఎవరైనా అసభ�