రానున్న ఏడాది కాలంలో చేపట్టాల్సిన పనులు, రోడ్మ్యాప్పై ప్రధాన అటవీ అధికారులతో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్ఎం డోబ్రియాల్ అరణ్యభవన్లో నిర్వహించిన రెండురోజుల వర్షాప్ గురువారం ముగిస�
నేతలను చేర్చుకొనేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చైర్మన్గా సీనియర్ నేత జానారెడ్డి నియామకం ఆ పదవి తనకొద్దని అధిష్ఠానానికి జానా షాక్ చేరేందుకు ఎవరున్నారంటూ నేతల సెటైర్లు హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తె
రోగుల వెంట ప్రభుత్వ దవాఖానలకు వచ్చే సహాయకుల ఆకలిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంకట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానల్లో రోగుల సహాయకులకు రూ.5కే భోజనం అందనున్నది. ఈ పథకం మూడు పూటలా అమలుక
ప్రాణహిత పుష్కరాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, కౌటాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని పుష్కర ఘాట్లలో భక్తుల సందడి నెలకొన్నది. ఏడోరోజైన మంగళవారం లక్ష మంది పుణ్యస్నానా
నీళ్లు, నిధులు, నియామకాలు..’ అనే నినాదాన్ని ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. మొదలు నిధులు, తర్వాత నీళ్లు, ఆ తర్వాత నియామకాలు ఇలా.. ఒకదాని తర్వాత ఒకటి అన్ని కలలను సాకారం చేసుకుంటూ ర
చెన్నూరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ రూ.1,658 కోట్లను కేటాయించిన నేపథ్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూర్లో ముఖ్యమంత్రికి కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బాల్క సు�
క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభం హన్వాడ, ఏప్రిల్ 18: ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం అందిస్తామని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం మహబూ�
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. సోమవారం రాత్రి స్పీకర్ కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల కళాశాలను ఆకస�
కొందరి నిర్లక్ష్యం.. మరికొందరి జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నది. బీడీ, సిగరెట్ తాగి దాన్ని ఆర్పకుండా నిర్లక్ష్యంగా పడేస్తున్న వారి కారణంగానే ఎక్కువ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని అగ్నిమాపకశాఖ వార్�
అదనపు సిబ్బందిని రప్పిస్తున్న టీటీడీ హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): కొవిడ్ ప్రభావం పూర్తిగా తొలిగిపోవడం, వరుస సెలవులు ఉండడం కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్నది. దీంతో భక్తులకు అసౌకర్యం
8 రోజుల్లో 33 జిల్లాల్లో నాగరాజు యాత్ర హైదరాబాద్/సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): నేల తల్లి కలుషితం కాకుండా కాపాడుకొందామంటూ ప్రజలను చైతన్యం చేసేందుకు ఓ యువ సైక్లిస్టు సైకిల్ యాత్ర ప్రారంభించారు. జ�
సుప్రీంకోర్టు ఆలిండియా జ్యుడీషియల్ డాటా మేనేజ్మెంట్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు. ఈ సెంటర్ను నాగపూర్ లేదా భోపాల్�