వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్రావు ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 30: విద్యార్థులు ఆంత్రప్రెన్యూర్లుగా మారాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెస�
10 నిమిషాల వ్యవధిలో దంపతుల మృతి సంగెం, ఏప్రిల్ 30: పది నిమిషాల వ్యవధిలోనే దంపతులు మృతిచెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం నార్లవాయిలో శనివారం చోటుచేసుకున్నది. అనారోగ్యంతో భర్త మరణించగా, తట్టుకోలేక
రుణాల పంపిణీలో రాష్ట్రంపై వివక్ష కేవలం 12 శాతం మందికే పంపిణీ బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రయోజనం రాజకీయ లబ్ధి కోసం కేంద్రం పాకులాట హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్రం కక్ష సాధింపు వైఖర�
ఎర్రబెల్లికి ఎంపీడీవోల సంఘం వినతి హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఎంపీడీవోల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు ఎంపీడీవోల సంఘం విన�
తెలంగాణకు హరితహారం విజయవంతం చేసినట్టుగానే రాష్ట్రంలో ఎకో టూరిజం, రక్షిత అటవీ ప్రాంతాలు, టైగర్ రిజర్వులు, అభయారణ్యాలను అభివృద్ధి చేయాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. పొరు�
వెబినార్లో అధికారులకు మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశాలు హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఎండాకాలంలో ఏ ఒక గిరిజన ఆవాసం కూడా తాగునీటి కోసం ఇబ్బంది పడవద్దని, అందుకు కావల్సిన అన్ని వసతులు వెంటనే కల్పించ�
సోలార్ యూనిట్లకు కూడా త్వరలో టీఎస్రెడ్కోతో ఒప్పందం విస్తృత అభిప్రాయ సేకరణకు మండల, జిల్లా స్థాయిలో కమిటీలు హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): సోలార్ యూనిట్లు, జనరిక్ మందుల షాపులను ప్రొత్సహించాలన
ఐపీవో కోసం విలువను భారీగా తగ్గించిన కేంద్ర ప్రభుత్వం! ఎంబెడెడ్ వాల్యూ గుణింపు మూడో వంతుకు కుదింపు ఇతర బీమా కంపెనీల ప్రస్తుత మార్కెట్ విలువకన్నా తక్కువ కేంద్రానికి 30 వేల కోట్లు లాస్.. పాలసీదారులకూ భారీ
సరిగ్గా నెల రోజులకే ఘాతుకం హనుమకొండ జిల్లాలో ఘటన దామెర, ఏప్రిల్ 25 : ఇష్టం లేని పెండ్లి చేశారంటూ ఓ వివాహిత సరిగ్గా నెల రోజులకే బ్లేడ్తో భర్త మెడ కోసింది. ఈ ఘటన సోమవారం హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండలో
సీఎస్పై కోమటిరెడ్డి వాఖ్యలను ఖండించిన ఐఏఎస్ల సంఘం హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అవినీతి ఆరోపణ�
రేపటి ప్లీనరీకి భారీగా ఏర్పాట్లు అంబరాన్ని అంటేలా వేడుకల నిర్వహణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): దేశ రాజకీయాలను ప్రభావితం చేసేలా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడ�
ఖలీల్వాడి, ఏప్రిల్ 25 : నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సైకియాట్రిక్ డాక్టర్ విశాల్ను ఇండియన్ సైకియాట్రిక్ సోషల్ మీడియా ప్రత్యేక కమిటీ జాతీయ కన్వీనర్గా నియమితులయ్యారు. సోమవారం కేర�
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి ముషీరాబాద్, ఏప్రిల్ 24: మాదిగలు, మాదిగ ఉప కులాలను ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకొంటూ మోసం చేస్తున్న రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్