గ్రీన్ ఎనర్జీ సెస్ పేరుతో 7,200 కోట్ల బాదుడు అనాలోచిత నిర్ణయాలతో అడుగడుగునా షాకులే బొగ్గు రవాణా చార్జీలు.. అదనపు మోతగా ఆర్పీపీవో రాష్ట్రం ఏర్పడేనాటికే 12,185 కోట్ల నష్టాల్లో డిస్కంలు అయినా రాయితీలపై రాజీపడ�
టీఆర్ఎస్ను ఎవరూ విచ్ఛిన్నం చెయ్యలేరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు టీఆర్ఎస్ను ఓడించాలని బోర్లా పడ్డాయి కొన్ని చోట్లే ఉన్న బీజేపీ ప్రాంతీయ పార్టీనే ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు
ఏపీ సినిమా టికెట్ ధరల విషయంలో చిత్రసీమకు ఊరట లభించింది. టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 35ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. పాతవిధానంలోనే టికెట్ రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటును కల్
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర విధానాలు తమిళనాడు సీఎం స్టాలిన్తో భేటీలో కేసీఆర్! జాతీయ రాజకీయాలపై గంటపాటు చర్చలు హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామి దర్శ�
టీఆర్ఎస్ను మనసుకు హత్తుకున్న ప్రజలు కేసీఆర్ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు 2014 నుంచి అప్రతిహతంగా విజయాలు ఏ పార్టీతో పొత్తు లేకుండా ఏకపక్ష గెలుపు హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భావం
సకల రంగాల ప్రముఖుల మేలు కలయిక సరికొత్త కళ సంతరించుకోనున్న పెద్దల సభ హైదరాబాద్, నమస్తే తెలంగాణ : పెద్దల సభగా చెప్పుకొనే శాసనమండలి ఇంద్రధనస్సులా ప్రకాశించబోతున్నది. అనేక రంగాల్లో విశేష అనుభవం ఉన్న ప్రముఖ
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వ్యవసాయంతోపాటు పారిశ్రామికరంగానికి పెద్దపీట అన్నదాతలు వరికి బదులు ఇతర పంటలపై దృష్టి సారించాలి కడ్తాల్లో రూ.1.28 కోట్లతో అభివృద్ధి పనులు ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల
బీవోఎం ఈడీ ఏబీ విజయకుమార్ హైదరాబాద్, డిసెంబర్ 14: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం)..రాష్ట్రంలో వ్యాపారాన్ని మరింత విస్తరించబోతున్నట్లు ప్రకటించింది. వచ్చే మార్చి నాటికి ఐదు జిల్లాల్�
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో తెలంగాణకు రెండు అవార్డులు వెల్సెన్ యాక్టివిటీస్లో తొలి స్థానం ఎన్సీడీ స్క్రీనింగ్లో రెండోస్థానం హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్యరంగంలో తెలంగాణ దేశం�
సంస్కరణలే లక్ష్యంగా మూడేండ్ల పాలన ఆగకుండా సాగుతున్న సంక్షేమం, అభివృద్ధి పేదల నెత్తిన భారం మోపడం, కాకులను కొట్టి గద్దలకు వేయడం, ప్రకృతి వనరులను ప్రైవేట్ కంపెనీలకు దోచిపెట్టడం.. ఇదీ 70 ఏండ్ల స్వతంత్ర భారతా�
కార్మికుల సమ్మె రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపితం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విపరీత వ్యాఖ్యలు బొగ్గు గనుల వేలంపై కేంద్రం రెండు నాల్కలు నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ తప్పదు తెలంగాణ పట్ల మోదీ సర్కారు స�