సాధారణంగా శిశువులు 2.5 కిలోల నుంచి 3.5 కిలోల బరువుతో జన్మిస్తారు. కానీ కరీంనగర్లో 5 కిలోల బరువుతో బాబు జన్మించాడు. మంచిర్యాలకు చెంది న రేష్మ యాసిన్ మంగళవారం ప్రసవం కోసం స్థానిక మాతా శిశు ఆరోగ్య కేంద్రం లో చేరింది.
వైద్యులు బుధవారం శస్త్రచికి త్స చేయగా ఐదుకిలోల మగ శిశువు జన్మించాడు. తల్లీశిశువు ఆరోగ్యంగా ఉన్న ట్టు వైద్యులు తెలిపారు.
– విద్యానగర్