Hyderabad | కమిషనర్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు విద్యానగర్లోని వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 2023-24 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశ�
కామారెడ్డిలో పలు ఇండ్లల్లో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకొని సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్రెడ్డి వివరాలను
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లి జనవరి 18 నుంచి ప్రభుత్వం చేపడుతున్న కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పిలుపు నిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో
సాధారణంగా శిశువులు 2.5 కిలోల నుంచి 3.5 కిలోల బరువుతో జన్మిస్తారు. కానీ కరీంనగర్లో 5 కిలోల బరువుతో బాబు జన్మించాడు. మంచిర్యాలకు చెంది న రేష్మ యాసిన్ మంగళవారం ప్రసవం కోసం స్థానిక మాతా శిశు ఆరోగ్య కేంద్రం లో చే�
క్రిప్టో ట్రేడింగ్ పేరుతో వాట్సాప్ గ్రూప్లో ఒక వ్యాపారి ఫోన్ నంబర్ను యాడ్ చేసిన సైబర్ నేరగాళ్లు.. మొదట్లో లాభాల రుచి చూపించి, ఆ తర్వాత కోటి రూపాయలు కొట్టేశారు. డబ్బు స్క్రీన్పై కనిపిస్తున్నా.. తీస
ముషీరాబాద్ : లాభాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, శాఖలను ప్రైవేటు పరం చేస్తూ మోడీ ప్రభుత్వం తిరోగమన దిశలో పనిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చ�
కాచిగూడ : తల్లి, భార్య మందలించారని మనస్థాపంతో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ బిజీ ప్రసాద్ కథనం ప్రకార�
అంబర్పేట : ఇటీవల అనారోగ్యానికి గురై ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం పరామర్శించారు. విద్యానగర్లోని ఆయన ఇంటి
హిమాయత్నగర్ : చదువుల్లో చురుకైన ఓ విద్యార్థినికీ పై చదువులు చదవడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యం ఒక వైపు.. కుటుంబ ఆర్థిక పరిస్థితి మరోవైపు ఉండటంతో ఆ విద్యార్థ�
ముషీరాబాద్ : అడిక్మెట్ డివిజన్ విద్యానగర్లో బుధవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. విద్యానగర్ ప్రధాన మార్గంలో ముస్లీం స్మశాన వాటిక వద్ద ఇటీవల చేపట్ట�
కాచిగూడ : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ శ్రీరామ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గుర్త�