కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయంలో తెలంగాణ ఆనంద్ గురుస్వామి ఆధ్వర్యంలో 108 మంది కన్నె స్వాములతో, 108 కళశాలతో పడిపూజా కార్యక్రమం నిర్వహించారు.
పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆయన వివరాలను వెల్లడించారు. హుండీ ద్వారా రూ.95657 నగదు, మిశ్రమ వెండి, రాగి సమకూరినట్లు ఆయన �
మట్టిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని కేశవపట్నం ఎస్సై శేఖర్ హెచ్చరించారు. కేశవపట్నం మండలం నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను ఆయన శుక్రవారం పట్టుకున్నారు.
వీణవంక మండల కేంద్రంతో పాటు మండలంలోని లస్మక్కపల్లి గ్రామంలో శుక్రవారం గొర్రెలు, మేకలకు పశువైద్యశాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీణవంకలో సర్పంచ్ దాసారపు సరోజన, లస్మక్కపల్లి�
పద్మశాలీ సంక్షేమ ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు స్వర్గం మల్లేశం పద్మశాలీల సమాజానికి స్ఫూర్తిదాయకమని తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర రాజకీయ విభాగం అధ్యక్షులు వాసాల రమేష్, తెలంగాణ పద్మశాలీ సంఘం రాష్ట్ర గౌరవ అధ
లోయర్ మానేరు జలాశయం నుండి కాకతీయ కాలువ ద్వారా యాసంగి పంటలకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఇటీవల హైదరాబాదులో రాష్ట్రస్థాయిలో శివం కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రణాళిక �
హన్మాన్ విగ్రహం నుంచి సమ్మక్క-సారలమ్మ జాతర వరకు రూ.99 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను సమ్మక్క జతారలోగా పూర్తి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అధికారులను ఆదేశించారు.
జనవరి 26 వరకు బీటీ రోడ్డు నిర్మాణం పనులను పూర్తి చేయాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామ శివారు
Karimnagar | కరీంనగర్ జిల్లా కొత్తపల్లి సర్వే నంబర్ 197, 198లోని భూముల సేల్డీడ్లను జిల్లా కలెక్టర్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. పిటిషనర్లకు నోటీసులు జారీ చేయకుండా వ్యవహరించిన కలెక్టర్ చర్యలను రద్
అల్లారుముద్దుగా పెంచుకన్న కన్నబిడ్డను ఆ తల్లిదండ్రులే కడతేర్చారు. ఓ వివాహితుడి ప్రేమలో పడిందనే విషయం తెలిసి, తమ పరువు పోతుందనే భయంతో మైనర్ అయిన బాలికను హతమార్చారు. కరీంనగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచ�
ఎలాంటి సూచికలు లేకుండా ప్రధాన రహాదారి పై ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం భట్టుపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది.
దేశంలో అసమానతలకు మనస్మృతి కారణమని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కన్నెపల్లి అశోక్ ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట మనుస్మృతి పత్రాలను గురువారం దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డు�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నేత, ఆర్బీఎస్ జిల్లా మాజీ సభ్యుడు పూస్కురు రామారావు స్వగృహంలో గురువారం పడి (మెట్ల) పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రామారావు సోదరుడు పూస్కురు శ్రీనాథ
సారంగాపూర్ మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు సమావేశమై మండల సర్పంచుల ఫోరాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.