కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా రాఘవేంద్ర సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్-2 అధికారిగా ఎంపికై శిక్షణ అనంతరం మొదటిసారిగా కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా రాఘవేంద్ర నియమితులయ్యారు.
గ్రామాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చిగురుమామిడి ఎంపీడీవో రామ్మోహన్ చారి, ఎంపీఓ బత్తిని కిరణ్ కుమార్, గ్రామ ప్రత్యేక అధికారులు, ఇరిగేషన్ ఎఈ నెహ్రు, మండల వ్యవసాయ అధికారి పున్నం చందర్ రెడ్�
Karimnagar | తిమ్మాపూర్, జూన్8: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ శివారులో రాజీవ్ రహదారిపై ఆటోను కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో ఐదుగురు
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన పంకెర్ల కుమారస్వామి కి ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు ప్రధానం చేసింది. దీంతో 1990 -91 సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆదర్శ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంల�
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో గోలి రాజేందర్ రెడ్డి అనే రైతుకు చెందిన జామ తోట ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దద్దమైంది. గ్రామ సమీపంలోని తన వ్యవసాయ భూమిలో రాజేందర్ రెడ్డి రెండు ఎకర�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామానికి చెందిన మేకల సౌమ్య అనే విద్యార్థిని బాసరలో ట్రిపుల్ ఐటీ లో సీటు సాధించగా ఆమెను గ్రామ సర్పంచ్ మోతే కనకయ్య ఆధ్వర్యంలో సన్మానించారు.
రిటైర్డ్ విద్యుత్తు ఉద్యోగులు మేనెల పెన్షన్ జమ కాకపోవడంతో కరీంనగర్లోని సర్కిల్ కార్యాలయం ఎదుట నిరసన ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ.. ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో శనివారం ప్రమాదవశాత్తు ప్రహరీ గోడకూలి అదే గ్రామానికి చెందిన బొబ్బిలి పోశాలు (65) మరణించాడు. స్థానికుల కథనం ప్రకారం.. పోశాలు తన ఇంటి ముందు ఉన్న ప్రహరీ గోడ
మే నెలకు సంబంధించిన పెన్షన్ ఇంత వరకు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ విద్యుత్ సంస్థ కరీంనగర్ సర్కిల్ కార్యాలయం ముందు విద్యుత్ సంస్థ పెన్షనర్లు శనివారం నిరసన వ్యక్తం చేశారు.
ఎన్ఎమ్ఎమ్ఎస్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఫలితాల్లో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో గురువారం కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది. కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు, మక్కలు కొట్టుకుపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల గురువారం సాయంత్రం