చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల ఎనిమిదో తరగతి విద్యార్థులు మద్యం సేవించి విద్యార్థులు పాఠశాలకు వచ్చారు. కాగా విద్యార్థుల నుండి వాసన రావడంతో పక్కనున్న విద్యార్థుల�
కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ డివిజన్ లో గులాబీ జెండా పక్క ఎగురుతుందని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాల్వ మల్లేశం గెలుపు ఖాయమని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు.
పెద్దపల్లిలో ఎమర్జెన్సీ పాలన నడుస్తుందా అని పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నించే బీఆర్ఎస్ నాయకులతో పాటు సామాన్య ప్రజ�
రెండేళ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో కరీంనగర్ను పూర్తిగా విధ్వంసం చేశారని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. మంగళవారం నగరంలోని 40, 4 డివిజన్లలో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట�
ఎన్నికల్లో హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరేస్తామని, ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కట్టాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన రెండు మున్సిపాలిటీలలో పోటీ చేస్తున్న పార్ట�
కార్పొరేషన్ పరిధిలోని అల్గునూరు డివిజన్లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ అభ్యర్థి కాల్వ మల్లేషన్లో భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కోరుట్ల పట్టణంలోని మండల వనరుల కేంద్రంలో మంగళవారం మండల విద్యాధికారి గంగుల నరేశం ఆధ్వర్యంలో వ్యాయమ ఉపాధ్యాయులతో సీఎం కప్ క్రీడా పోటీల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ తనయుడు బీఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు వొడితల ఇంద్రనీల్ జన్మదిన వేడుకలను మంగళవార�
రాబోయే వేసవికాలంను దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి నివారణకు గాను ముందస్తుగా గ్రామాల్లో సందర్శించి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎంపీడీవో విజయ్ కుమార్ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
బీజేపీలో మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంచాయితీ రోడ్డుకెక్కింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నాగరాజు గౌడ్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం నిరసన తెలిపారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్రావు బీజేపీ నాయకులతో కుమ్ముకై డివిజన్ల టికెట్లను అమ్ముకున్నారని కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ బండి శ్రీలత చంద్రశే�