ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పది రోజులు గడిచినప్పటికీ కేంద్రాలలో కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో ‘రైతన్న నెత్తిన ట్రక్ షీట్.. ధాన్యం కాంటాకు కొర్రీల తంట’ అంటూ ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించింద
గోదావరిఖని నగరంలోని ప్రధాన శ్రీ కోదండ రామాలయం హుండీ ఆదాయం రూ.4.81 లక్షలు వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి బీ. సదయ్య తెలిపారు. ఇటీవల ఆలయంలో జరిగిన శ్రీరామ నవమి ఉత్సవాలకు సంబంధించి హుండీ ఆదాయాన్ని మంగళవార
చిగురుమామిడి మండలంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు మే 24 లోపు పూర్తిచేయాలని ఎంపీడీవో విజయ్ కుమార్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద లబ్ధిదారులతో మంగళవార�
ఇల్లు కావాలంటే లక్షన్నర ఇవ్వాల్సిందేనని అధికారుల సాక్షిగా అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పాలకవర్గం నాయకులు లబ్ధిదారులను డిమాండ్ చేస్తున్నారని బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు ఆరోపించారు.
ధాన్యం కొనుగోలులో రైతులకు నూతన విధానాన్ని తీసుకువచ్చి ధాన్యం కొనుగోళ్లు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్న పీఎం మోడీ, సీఎం రేవంత్ రెడ్డిలు రైతు ద్రోహులుగా మిగిలిపోతారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర�
వీణవంక మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. వీణవంక మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామశాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్టీ జెం�
భగ.. భగ.. 'మండె' ఎండలతో రామగుండం అగ్నిగుండంగా మారింది. అడుగు బయటపెడితే అగ్గి దగడు బెంబేలెత్తిస్తున్నది. ఎండ తీవ్రతకు గోదావరిఖనిలోని ప్రధాన రోడ్లపై మధ్యాహ్నం వేళ ఒక్క పురుగు కనిపించకపోవడంతో దారులన్నీ బోసిప
సహారా బాధితుల కోసం ప్రత్యక్ష న్యాయ పోరాటాలకు దిగుతామని జిల్లా సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యురాలు జవ్వాజి విమల అన్నారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని సహారా ఏజెంట్లతో కలిసి ఆమె సోమవారం సమావేశమై మాట్లాడారు
యూరియా తయారు చేసే సంస్థలు డీలర్లకు, వ్యాపారులకు యూరియాతోపాటు తప్పనిసరిగా లింక్ ఉత్పత్తులను అంటగడుతున్న విధానాన్ని మినహాయించాలని ఫర్టిలైజర్స్ దుకాణాల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కాంతారావ�
గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని, అభివృద్ధి లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్లిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపా�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని చిగురుమామిడి మండలంలోని అన్ని గ్రామాల్లో గులాబీ పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఊరూరా పార్టీ జెండాలను ఆవిష్కరించి సంబరాలు జరుపు�
కోరుట్ల పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈమేరకు పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్�
పెగడపల్లి మండలంలో చేపట్టనున్న జనగణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని తహసీల్దార్ సయ్యద్ నిజాముద్దీన్ పేర్కొన్నారు. పెగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన గణనకు సంబంధించి ఎన్యుమరేటర్లు, సూపర