చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో జనగణన సర్వే నిర్వహిస్తున్నారు. మండలంలోని 17 గ్రామాలకు గాను 70 మంది ఎన్యూమిలేటర్స్, 11 మంది సూపర్వైజర్లు జనగణన సర్వేలో పాల్గొంటున్నారు. ప్రతి కుటుంబానికి 34 ప్రశ్నలతో కూ�
రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా అరిగోస పెడుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏ�
బాలికకు న్యాయం చేయాలని, పోక్సో కేసులో తొమ్మిదిరోజులుగా కొడుకు భగీరథ్ను కాపాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ను కేబినేట్ నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ దండు డిమాండ్ చేసింది. సోమవారం కరీంనగర్, రాజన్న �
రైతులకు ఇబ్బందులు కాకుండా ధాన్యం కొనుగోళ్లలో వేగవంతం చేసి కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.
వర్షాలు రాకముందే మొక్కలు నాటేందుకు గుంతలు ఏర్పాటు చేయాలని జగిత్యాల డీఆర్డీవో రఘువరణ్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రం శివారు ఆటవీ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు కూలీలతో గుంతలను ఏర్పాటు చేస్తుండడంతో వాట�
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ డిమాండ్ చేశారు.
కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. తిమ్మాపూర్ మండలం నూస్తులాపూర్ శివారులో రాజీవ్ రహదారిపై ట్రాక్టర్ను ఓ డీసీఎం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ రైతు మరణించాడు.
ఎప్సెట్-2026 ఫలితాల్లో ‘అల్ఫోర్స్' విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపినట్టు ఆ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. కరీంనగర్లోని వావిలాలపల్లిలో ఆదివారం ఏర్పాటుచేసిన విద్యార్థుల అభి
ఎప్సెట్ - 2026 ఫలితాల్లో కరీంనగర్ ట్రినిటీ విద్యాసంస్థల విద్యార్థులు అఖండ విజయం సాధించారని విద్యాసంస్థల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని కళాశాల ప్రాంగణం�
కరీంనగర్ జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ల భర్తీని ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే భర్తీ చేయునున్నట్లు జిల్లా శిశు సంక్షేమ అధికారిణి మార్త సరస్వతి అన్నారు.
వృద్ధ తల్లి దండ్రుల పోషణ విస్మరించి, వేధింపులకు గురిచేస్తే వారి కుమారులు, కోడళ్లు, కూతుర్లు, వారసులకు జైలు శిక్ష తప్పదని, తల్లి దండ్రుల నుంచి కొడుకులు, కూతుర్లు పొందిన ఆస్తులను తిరిగి వారి తల్లి దండ్రుల ప�
Bandi Sanjay కాంగ్రెస్ సర్కార్ బండి సంజయ్ కొడుకు మీద చర్యలకు ఉపక్రమిస్తూ.. బండి సాయి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్లోని బండి సంజయ్ నివాసంలో తనిఖ�
అసైన్మెంట్ కమిటీ ఆమోదం లేకుండా అక్రమంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి సాగు చేస్తున్న వాటిపై పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల రెవెన్యూ అధికారులు కొరడా ఝలిపించారు.