భారత కమ్యూనిస్టు పార్టీ కోసం విశేషంగా కృషిచేసి అసువులు బాసి, ఆశయాల సాధన కోసం కృషిచేసి అమరులైన వారు త్యాగాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు.
వానా కాలం ప్రారంభమై 15 రోజులు గడిచినా చినుకు రాక నేల చిత్తడిగాక రైతులు దిగాలుగా చూస్తుండగా పిల్లలు దేవుల్లతో సమానమని వారి చేతైనా కప్పతల్లి ఆట ఆడిద్దామనుకున్నారో ఏమో వారి ఆటతో గ్రామస్తులు ముచ్చటపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అవగాహన లేకుండా తీసుకువచ్చిన యూరియా యాప్ తో తెలంగాణ రాష్ట్రంలోని అన్నదాతలు అరిగోస పడుతున్నారని, యాప్ పేరుతో యూరియా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఇబ్బందికి గురిచేస్తోందని చ�
తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో శివారులో మోయ తుమ్మెద వాగులో ఇసుక తవ్వకలను పార్టీ నాయకులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరుగుత�
కరీంనగర్ స్వచ్ఛత కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న వాహనాలు పారిశుధ్య విభాగంలోని కొందరు అధికారుల తీరుతో నిరుపయోగంగా మిగిలిపోతున్నాయి. నెలల తరబడిగా షోకేస్లో బొమ్మల్లా మారుతున్నాయి. �
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు శనివారం తిమ్మాపూర్ లో మాదకద్రవ్యాల పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
తిమ్మాపూర్ సర్కిల్ కార్యాలయాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం శనివారం సందర్శించారు. పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
వీణవంక మండలంలోని ఘన్ముక్ల గ్రామంలోని శ్రీ భవాని శంకర స్వామి దేవాలయంలో 22వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి శుక్రవారం కళ్యాణ మహోత్సవం, అన్నదానం, గ్రామం పురవీధుల గుండా శివపార్వతుల రథోత్సవం వైభవంగా సాగ�
ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో మొహరం వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఓదెల, కొలనూర్, కనగర్తి, గుంపుల, పొత్కపల్లి, నాంసానిపల్లి గ్రామాల్లో సాంప్రదాయం ప్రకారం పీరీలను నిలబెట్టారు. శుక్రవారం చివరి రోజ�
హుజరాబాద్కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో కరీంనగర్ అర్బన్లోని 25 ప్రభుత్వ సెక్టార్ పాఠశాలలో గత సంవత్సరం పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన 42 మంది విద్యార్థులకు గురువారం ప్