నీట్-2026 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 19 మంది 500కుపైగా మార్కులతో సత్తాచాటారు. ఈ సందర్భంగా కరీంనగర్ వావిలాలపల్లిలోని కేంద్ర కార్యాలయంలో శుక్రవారం అభినందన కార్యక్�
కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు ఫోర్లైన్ రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న నిరసన శుక్రవారం నాటికి ఎనిమిదో రోజుకు చేరింది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ (TG PE JAC) ఆధ
మండలంలోని ఖాజీపూర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఇసుక క్వారీని వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఇసుక క్వారీని రద్దు చేయాలని గ్రామస్తులు, రైతులు కొన్ని
తన రాజకీయ గురువు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు ఇవ్వడానికి తో అధికంగా సహాయం చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలోని పంట భూములను బీడు భూములుగా మార్చడానికి ముఖ్యమంత్రి ర�
యాదాద్రి పవర్ ప్లాంట్ లో కోల్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కరీంనగర్ సర్కిల్లో ఏడ�
రైతులు ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆరుతడి పంటలపై మొగ్గు చూపాలని మండల వ్యవసాయ అధికారి పున్నం చందర్ రెడ్డి, ఏఈవోలు అఖిల, సౌమ్య, ప్రణయ్, సతీష్, ఎండీ ఖలీల్ అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు లక్ష్యానికి అనుగుణంగా పూర్తయ్యేలా అధికారులు రోజువారీగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు.
యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కరీంనగర్ సర్కిల్లో ఏడవ రోజుకు చేరింది.
కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కు డ్రగ్స్, సర్జికల్స్ సరఫరా చేసే ఏజెన్సీలకు బిల్లులు చెల్లించడంలో రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. మూడేళ్లుగా పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడంతో రూ.4కోట్లకుప�
సర్ ప్రక్రియ ఇంకా 50 శాతం కూడా పూర్తి కాలేదని, త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి సూచించారు. ఈ మేరకు బుధవారం జగిత�
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లోని కోల్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణను ప్రైవేట్ కు కట్టబెట్టే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పవర్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో బుధవారం విద్యు�
సర్ ఓటర్ సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఎంపీడీవో రామ్మోహన్ చారి బీఎల్వోలను ఆదేశించారు. చిగురు మండలంలోని నవాబుపేట్ గ్రామంలో బీఎల్ఓ ల ఓటర్ సవరణ ప్రక్రియను సర్పంచ్ గూళ్ల రజిత రాజుతో కలిసి ఆయన మంగళవారం పరిశ
పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మాజీ సర్పంచ్ల జేఏసీ రాష్ట్ర యూనియన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు చిగురుమామిడి మండలంలోని మాజీ సర్పంచులు హైదరాబాద్ కు సీఎం కు వినతిపత్ర