రైతుల గోస వర్ణనాతీతంగా ఉన్నది. ఎక్కడ చూసినా వ్యథే కనిపిస్తున్నది. నెలలు గడిచినా యూరియా దొరక్క ఆగమవుతూనే ఉన్నారు. రోజుల కొద్దీ తిరిగినా.. గంటల పాటు బారులు తీరినా ఒక్క బస్తా కూడా దొరక్క ఆగ్రహం వ్యక్తం చేస్త�
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమార్కులు ఎక్కడివారక్కడే దోచుకుంటున్నారు. పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని ఉద్దేశంతో అధికారులు ఇసుక, మట్టి విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీనికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్, సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని శాతవాహన యూనివర్సిటీ మెయిన్ గేటు వద్ద బీఆర
సైదాపూర్ మండలకేంద్రంలో యూరియా కోసం బుధవారం రైతులు ఆందోళన చేపట్టారు. పలు గ్రామాలకు చెందిన రైతులు యూరియా కోసం ఉదయమే సింగిల్ విండో కార్యాలయం వద్దకు ఉదయమే వచ్చి సొసైటీ గోదాం ముందు చెప్పులతో క్యూ పెట్టారు. �
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట పటిమ నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ రోడ్డు చౌరస్తాలో గ�
చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు మండలంలోని రేకొండ గ్రామంలో రజక సంఘం గ్రామ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాచర్ల రంగయ్య, దుడ్డేల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానిక
యూరియా కోసం రణం సాగుతున్నది. రోజుల తరబడి ఎదురుచూసినా ఒక్క బస్తా దొరక్కపోవడం, అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో కర్షకుల కడుపుమండుతున్నది. రెండు నెలలుగా గోస తీరకపోవడం, కొరత ఇంకా తీవ్రమవుతుండడంతో రైతా�
Court | కాలం మారింది, ప్రజలకు న్యాయపరమైన విషయాల్లో విజ్ఞానం పెరిగింది.. దీంతో ఎలాంటి సమస్య వచ్చినా కోర్టులకు వెళ్లి పరిష్కరించుకుంటున్నారు. ఈ క్రమంలో కేసులు రోజు రోజుకు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి.
చిగురుమామిడి మండలంలోని గునుకుల పల్లె లో బీఆర్ఎస్ మండల నాయకుడు కొమ్మెర మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మాతృమూర్తి ఎల్లవ్వ మృతిచెందింది. కాగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో నాయకులు �
కరీంనగర్ జిల్లా వెన్కేపల్లి-సైదాపూర్ సింగిల్విండో వద్ద రెండో రోజు కూడా ఉద్రిక్త వాతావరణం కనిపించింది. సుమారు 20 మంది పోలీసుల బందోబస్తు మధ్య యూరియా పంపిణీ సాగింది.
ఉమ్మడి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. కొద్ది రోజుల నుంచి విపరీతంగా ప్రబలుతున్నాయి. ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్లతో జనం బాధపడుతున్నారు. అక్కడక్కడగా డెంగీ బారిన కూడా పడుతున్నారు. జ్వరాలు పెరగడంతో ద�
మాల మహానాడు మానకొండూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన లింగం కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక
దేశానికి వెలుగులు పంచే సింగరేణి విస్తరణ కోసం సర్వంధారబోసిన నిర్వాసిత కుటుంబాల్లో అంధకారం అలుముకుంటున్నది. భూ సేకరణ అధికారుల ఇష్టారాజ్యం.. సర్కారు పట్టింపులేమితో తీవ్ర అన్యాయం జరుగుతున్నది.
యూరియా సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యం.. గ్రామాల మధ్య గొడవకు దారితీస్తున్నది. ఇటీవల ఎల్లారెడ్డిపేట మండలంలో పలు గ్రామాల్లో తమకంటే తమకు ముందుగా బస్తాలు ఇవ్వాలని ఘర్షణలకు దిగిన ఘటనలు మరవకముందే.. తాజాగా, మంత్ర�