బీసీలకు సీఎం రేవంత్రెడ్డి చేసిన మోసంతోనే సాయిఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని బీఆర్ఎస్ నేతలు, బీసీ సంఘం నాయకులు ఆరోపించారు.
సమాజ హితమే మా అభిమతమనీ, ఆపదలో ఉన్న వారి జీవితాలకు దారి చూపడమే మా సంకల్ప బలమని స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు ప్రతిన బూనారు. ఈమేరకు గోదావరిఖనిలో ప్రపంచ వాలంటీర్స్ దినోత్సవంను స్వచ్ఛంద సేవకులంతా ఓ చ�
వయోవృద్ధులైన తల్లిదండ్రులను పోషించాల్సిన భాద్యత పిల్లలదేనని, విస్మరిస్తే జైలు శిక్ష, జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల డివిజన్ ఆర్డీవో, వయో వృద్ధుల ట్రిబ్యునల్ చైర్మన్ పీ మధుసూదన్ హ
పెగడపల్లి మండలం మ్యాకవెంకయ్యపల్లికి చెందిన గ్రామ పంచాయతీ వార్డు స్థానాలు అన్ని ఏకగ్రీవం కానున్నాయి. గ్రామానికి చెందిన 8 వార్డు స్థానాలకు గాను, ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో దాదాపుగా వార్డు సభ్య�
బీసీల రిజర్వేషన్ల కోసం ఏ బీసీ బిడ్డ ఆత్మబలిదానం చేసుకోవద్దని, ఈశ్వరాచారి త్యాగమే చివరిది కావాలని, బీసీలను మోసం చేసే వారికి గట్టి గుణపాఠం చెప్పాలని బీసీ జేఏసీ పెద్దపల్లి జిల్లా చైర్పర్సన్ దాసరి ఉషా డిమ
ఎస్సీ మహిళకు ఇచ్చిన బీసీ-సీ సర్టిఫికెట్ను వెంటనే రద్దు చేయాలని తొగర్రాయి గ్రామస్తులు డిమాండ్ చేశారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని తోగర్రాయి గ్రామానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెం�
అయ్యప్పస్వామి పుట్టిన రోజు వేడుకలలో భాగంగా శనివారం పట్టణంలో అయ్యప్ప ఆరట్టు వేడుకలను అయ్యప్ప స్వాములు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప విగ్రహాలను ప్రత్యేక వాహనంల�
కుల, మత బేధం లేకుండా ప్రతీ ఒక్కరూ సమానమేనని దిశా నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయాలను యువత కొనసాగించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పిలుపునిచ్చారు.
బీసీ బిడ్డ సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, బీసీ రిజర్వేషన్ల పేరిట బీసీలకు అన్యాయం చేయడంతోనే బలవన్మరణానికి పాల్పడ్డాడని బీఆర్ఎస్, బీసీ సంఘం నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లాకేంద్రంలోనే జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వివాదం రోజుకో కొత్తమలుపు తిరుగుతోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో న్యాయవాదులు రాజకీయాన్ని తలపిస్తున్నారు.
మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు ప్రతీ నెలా పాఠశాలలను పరిశీలించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కలెక్టరేట్లో పాఠశాల పర్యవేక్షణ, అభ్యాసన అభివృద్ధి అమలుపై సంబంధిత అ
పాడి రైతులకు, పశు పోషకులకు మరిన్ని అధునాతన సేవలు అందించేందుకు పశు వైద్య కళాశాలలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు.
ఉరేసుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కొక్కొండ రమేష్-రజితల పెద్ద కుమారుడు అభిలాష్ (19) శు�
తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ గ్రామంలో గల వాగేశ్వరి కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న అరుణ్ కుమార్ డాక్టరేట్ పొంద�