దేవాలయం లాంటి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి అబద్ధాలు మాట్లాడాలని, తమపై నిరాహారమైన ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, న్యాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు ఆగ్రహం వ్యక్తం చే
హుస్నాబాద్ డిపోకు చెందిన బస్సు ఆర్టీసీ బస్సు మొగిలిపాలెం, రేకొండ, బొమ్మనపల్లి మీదుగా హుస్నాబాద్ నుండి హైదరాబాద్ కు వెళ్లే ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని కోరుతూ చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ కరీంనగర్ జిల్లాలో ఓటర్లకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోందనే వ్యాఖ్యలు వస్తున్నాయి. జాబితాలోని అక్షర తప్పిదాలు, వయసు, ఇంటి పేరు, తండ్రి పేరు వంటి వివరాల�
రెండున్నరేళ్లుగా కొత్త ‘చేయూత’ పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ప్రభుత్వం కల్పించిన దరఖాస్తు అవకాశం చివరి దశలో ఇబ్బందుల పర్వంగా మారింది. పింఛన్ వస్తుందన్న ఆశతో దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమైన ప�
చిగురుమామిడి మండలంలోని కొండాపూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ వద్ద సర్పంచ్ మార్క రాజ్ కుమార్ అధ్యక్షతన భూభారతి రీ సర్వేపై ప్రత్యేక గ్రామసభ మంగళవారం నిర్వహించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించిందని, కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో ఐదేళ్లు రాష్ట్ర ప్రగతి వెనుకబడిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు
జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ ప్రతీ సంవత్సరం ఒక ప్రత్యేకమైన గణపతిని తయారుచేసి తన ప్రతిభను చాటుతుంటాడు. ఈ సంవత్సరం కూడా గుండు పిన్నుపై మట్టి గణపతిని తయారు చేశాడు.
ఈ-చలాన్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. ‘ఈ-చలాన్’ జీవితకాలం పాటు పూర్తిగా ఉచితం. ఇప్పుడే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. ఆలస్యం చేయకండి..’ అంటూ వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా �
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ ఈ ఏడాది వినాయక చవితి వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున డీజేలు పెట్టి యువతతో పాటు ప్రజలు ఆగమనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ ఆగమనం కార్యక్రమంలోనూ కేసీఆర్ పాటలతో ఊరు వాడ దద�
క్వారీలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందిన సంఘటన గంగాధర మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి చెందిన్న సుధగోని అంజయ్య(41) గంగాధర మండలం సర్వారె�
రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్ బాలబాలికల యోగా చాంపియన్షిప్ పోటీలు కరీంనగర్ జిల్లా కేంద్రం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ టెక్నో సూల్లో శుక్రవారం సందడిగా మొదలయ్యాయి.
దళితుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని వేములవాడ నియోజకవర్గంలో దళితుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ మాజీ జడ్పీటీసీ మ్యాకల రవి, మాజీ కౌన్సిలర్ సిరిగిరి రామచందర్ మండిపడ్డారు.
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సరఫరాలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ట్రాన్స్ కో, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులను ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ�