వీణవంక మండలంలోని హిమ్మత్నగర్ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం గోనె సత్యం ఆధ్వర్యంలో ముందస్తు బోనాల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలో హాజరుకాగా, శివసత్తుల పూనకాల మధ్�
రాష్ట్ర రవాణా బీసీ, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో వీవో బిల్డింగ్, పశు వైద్యశాల భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి శుక్రవారం మంత్రి హాజరుకానున్నారు.
రైతులు వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారని సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) ఆకుల ప్రణయ్ అన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జాతీయ చేనేత దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పవర్లూమ్ కార్మిక సంఘం అధ్యక్షుడు గాజంగి కొమురయ్య ఆధ�
అనుమానాస్పదస్థితిలో ఆయుర్వేద వైద్యుడి మృతి చెందాడు. ఈ సంఘటన అలుగునూరులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ రూరల్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన మారం సంపత్ అనే వ్యక్తి అల్గునూరు
సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగకు తెలంగాణలో ప్రత్యేక స్థానం ఉందని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో గురువారం బోనాల పండుగను �
చిగురుమామిడి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శశిధర్ శర్మకు టీవోటీ ట్రైనర్గా ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ నూతన సిలబస్ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో జూనియర్ లెక్చరర్లకు టీవోటీ (ట్రై
చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోతున్న బాధిత కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆటోడ్రైవర్లు కన్నెర్రజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయాలని డిమాండ్ చే స్తూ మంగళవారం కరీంనగర్ ఆటో కార్మి క సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బొ మ్మిడి శ్రీనివాస్రె
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీన కరీంనగర్లో నిర్వహించనున్న చేనేత చైతన్య మహాసభను విజయవంతం చేయాలని తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్లోని కేఎస్ఎల్ కన్వెన్షన్ సెంటర్లో జోన్-2 మెడికల్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సదస్స�
ఆటో కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసి, వారి కుటుంబాలను ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్�
చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ సాంబారి భారతమ్మ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.